జిల్లా-వార్తలు

  • Home
  • బ్లాస్టింగులు చేసేటప్పుడు నిబంధనలు పాటించాలి

జిల్లా-వార్తలు

బ్లాస్టింగులు చేసేటప్పుడు నిబంధనలు పాటించాలి

Nov 29,2023 | 20:52

గనుల యజమానులతో మాట్లాడుతున్న డీఎస్పీ గంగయ్య ప్రజాశక్తి-తాడిపత్రి గనుల్లో పేలుడు పదార్థాల ద్వారా బ్లాస్టింగులు చేసేటప్పుడు తప్పకుండా నిబంధనలు పాటించాలని డీఎస్పీ సిఎం గంగయ్య సూచించారు. ఎస్పీ…

తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపొందించాలి : కలెక్టర్‌

Nov 29,2023 | 20:51

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో వంద శాతం తప్పులులేని ఓటర్ల జాబితా రూపొం దించడమే లక్ష్యం కావాలని కలెక్టర్‌ గిరీష ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలకు చూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో…

గుత్తి కోటను సందర్శించిన ఘోర్పాడే వారసుడు

Nov 29,2023 | 20:51

గుత్తి కోటలో ఉన్న ఫిరంగి వద్ద ఘోర్పాడే వారసుడు ప్రజాశక్తి-గుత్తి పట్టణ సమీపంలోని గుత్తి కోటను మరాఠా రాజు కాలంలో సైనికాధ్యక్షుడిగా పని చేసిన మురారి ఘోర్పాడే…

పాలస్తీనాలో పసిపిల్లలను కాపాడాలి

Nov 29,2023 | 20:50

దీపాలు వెలిగించి నివాళులర్పిస్తున్న ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ ఇజ్రాయిల్‌ మారణ హోమంలో బలవుతున్న పాలస్తినాలో అమాయక పిల్లలను కాపాడాలని ఐద్వా రాష్ట్ర కోశాధికారి…

తహశీల్దారును సస్పెండ్‌ చేయాలి : సిపిఎం

Nov 29,2023 | 20:50

ప్రజాశక్తి-బి.కొత్తకోట రికార్డులు తారుమారు చేసి భూకబ్జాదారులకు బాసటగా నిలుస్తున్న బి.కొత్తకోట తహశీల్దార్‌ రఫిక్‌ అహ్మద్‌ను సస్పెండ్‌ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. బుధవారం…

ఓటింగ్‌ ప్రభావిత అంశాలను గుర్తించండి

Nov 29,2023 | 20:51

ప్రజాశక్తి-విజయనగరం :  ఓటింగ్‌ ప్రక్రియకు అవరోధం కలిగించే వ్యక్తులను, ప్రాంతాలను, గ్రామాలను, పోలింగ్‌ స్టేషన్లను , నియోజకవర్గాల వారీగా గుర్తించి మాపింగ్‌ చేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు.…

అంతా ఉత్తుత్తి పంపిణీ

Nov 29,2023 | 20:47

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  తాటికాయంత ప్రచారం చేసుకుని, ఆవగింజంత సాయం చేసినట్టుగా ఉంది దళితులకు భూపంపిణీపై ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం. ఇంకా చెప్పాలంటే ఆ…

చిన్నపరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం

Nov 29,2023 | 20:44

  ప్రజాశక్తి-విజయనగరం  :  రాష్ట్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అత్యధిక ప్రోత్సాహాన్నిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామిక వేత్తలు…

తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ

Nov 29,2023 | 20:39

ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో నిర్వహించే సామాజిక తనిఖీ తూతూ మంత్రంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్‌ ప్రాంగణంలో బుధవారం ఎంపిడిఒ వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన…