జిల్లా-వార్తలు

  • Home
  • సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేలందించాలి : జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

జిల్లా-వార్తలు

సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేలందించాలి : జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

Nov 28,2023 | 16:45

ప్రజాశక్తి-వి కోట : ప్రభుత్వ పాలన ప్రజలకు చేరవ చేసే లక్షణం తో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ లో పనిచేసే సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని…

అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల పోస్టర్‌ విడుదల

Nov 28,2023 | 16:31

ప్రజాశక్తి – గోనెగండ్ల (కర్నూలు) : అఖిలభారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయాలని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్‌ బాబు…

కుల గణన పకడ్బందీగా నిర్వహించాలి :ఏఎస్‌ఓ సంజీవ్‌ కుమార్‌

Nov 28,2023 | 16:26

ప్రజాశక్తి-చిప్పగిరి(కర్నూలు) : కుల గణనను పకడ్బందీగా నిర్వహించాలని పత్తికొండ ఏఎస్‌ఓ సంజీవ్‌ కుమార్‌, ఎంపీడీవో సివి కొండయ్య పంచాయతీ కార్యదర్శులను, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల…

జగనన్న పాలనలో భూ సంస్కరణలు : ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Nov 28,2023 | 16:17

11 మందికి 4.17 ఎకరాలు అసైన్మెంట్‌ భూ పట్టాలు పంపిణీ- డికేటిలు ఉన్న 410 మందికి 385 ఎకరాలు సెటిల్మెంట్‌ పట్టాలు 30 మందికి రూ.27లక్షలు కళ్యాణ…

జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

Nov 28,2023 | 16:10

ప్రజాశక్తి-మార్కాపురం(ప్రకాశం) :సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి,వెనుక బడిన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే కేపీ నాగార్జున…

భీమవరపుకోటలో ఉచిత కంటి వైద్య శిబిరం

Nov 28,2023 | 15:47

ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : భీమవరపుకోట గ్రామంలో మంగళవారం స్థానిక సర్పంచ్‌ జగటాల వీరబాబు, ఎంపిటిసి సభ్యులు కొత్తపల్లి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో విజన్‌ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి…

ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన జేడీఏ

Nov 28,2023 | 15:01

ప్రజాశక్తి -కరప (కాకినాడ) : జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.విజయ్ కుమార్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిశీలనలో భాగంగా కరప మండలంలో పాతర్లగడ్డ గ్రామంలో పూర్ణోదయ ఆగ్రోపుడ్స్‌…

నాగబాబును కలిసిన మలిశెట్టి వెంకటరమణ

Nov 28,2023 | 14:56

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు నాగబాబును మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు రాజంపేట జనసేన అసెంబ్లీ ఇంచార్జ్‌…

జ్యోతిరావ్‌ పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి : కలెక్టర్‌ మాధవీ లత

Nov 28,2023 | 14:49

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌: బడుగు వర్గాల ఆశా జ్యోతి, సమాజాభివృద్ధికి ఆద్యుడు అయిన జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌…