జిల్లా-వార్తలు

  • Home
  • ప్రభుత్వ బడులను రక్షించుకుందాం..

జిల్లా-వార్తలు

ప్రభుత్వ బడులను రక్షించుకుందాం..

Nov 26,2023 | 23:26

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు పిలుపుప్రజాశక్తి- పుత్తూరుటౌన్‌ విద్యారంగ సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోందని, ప్రాథమిక పాఠశాలలను పరిరక్షించునే బాధ్యత…

విభజన హామీల్లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం

Nov 26,2023 | 23:26

నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్షాల నాయకులు ప్రజాశక్తి-కాకినాడ విభజన హామీల అమల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందనిసిపిఎం జిల్లా…

పత్యామ్నాయం కమ్యూనిస్టులే..

Nov 26,2023 | 23:24

పత్యామ్నాయం కమ్యూనిస్టులే..ప్రజాశక్తి- శ్రీకాళహస్తి: ప్రమాదంలో పడ్డ దేశభవిష్యత్తు, లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఏకైక రాజకీయ ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేనని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య…

అగ్ని బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Nov 26,2023 | 23:22

ప్రజాశక్తి – గోకవరం మండలంలోని కృష్ణునిపాలెం గ్రామానికి చెందిన కండేపల్లి వెంకటేశ్వరరావు ఇల్లు విద్యుత్‌ షార్ట్‌సర్య్కూట్‌తో దగ్ధం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు…

ఎండియు వాహనాలకు జీపీఎస్‌శ్రీ నివేదిక సిద్ధం చేస్తున్న అధికారులుశ్రీ వృథా ఖర్చు అంటున్న నిపుణులు

Nov 26,2023 | 23:20

ఎండియు వాహనాలకు జీపీఎస్‌శ్రీ నివేదిక సిద్ధం చేస్తున్న అధికారులుశ్రీ వృథా ఖర్చు అంటున్న నిపుణులుప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్న ఎండియు (మొబైల్‌…

రాజ్యాంగానికి లోబడి పని చేయాలి

Nov 26,2023 | 23:20

ప్రజాశక్తి – యంత్రాంగం జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, అంబేద్కర్‌ యువజన సంఘాలు, దళిత, ప్రజాసంఘాలు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.…

ప్రభుత్వ బడులను రక్షించుకుందాం..యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు

Nov 26,2023 | 23:17

ప్రభుత్వ బడులను రక్షించుకుందాం..యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు పిలుపుప్రజాశక్తి- పుత్తూరుటౌన్‌ విద్యారంగ సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోందని, ప్రాథమిక పాఠశాలలను…

సమాజానికి సాహితీవేత్తల కృషి ఎంతో అవసరం

Nov 26,2023 | 23:15

ప్రజాశక్తి – కడియం సమాజానికి సాహితీ వేత్తల కృషి ఎంతో అవసరమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌ అన్నారు. చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి కళాసేవా…

మహా ధర్నాను జయప్రదం చేయండి

Nov 26,2023 | 23:13

ప్రజాశక్తి – సీతానగరం ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో జరుగుతున్న మహాధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఆశ…