జిల్లా-వార్తలు

  • Home
  • మహాధర్నాను జయప్రదం చేయండి

జిల్లా-వార్తలు

మహాధర్నాను జయప్రదం చేయండి

Nov 25,2023 | 21:18

పోస్టర్లను విడుదల చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు   ప్రజాశక్తి-ఉరవకొండ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగం, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27, 28వ తేదీల్లో…

రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దాం

Nov 25,2023 | 21:17

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌   ప్రజాశక్తి-అనంతపురం రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ పిలుపునిచ్చారు. శనివారం…

సామాన్య జనంలో విభిన్న ప్రతిభావంతులు ఒక భాగమే

Nov 25,2023 | 21:17

ప్రజాశక్తి – కడప అర్బన్‌ సామాన్య జనంలో విభిన్న ప్రతిభావంతులు కూడా ఒక భాగమే అని గుర్తించిన భారత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల అభివద్ధి, పునరావాస సేవలతో…

కులధ్రువీకరణ లేక విద్యకు దూరం

Nov 25,2023 | 21:17

ఫొటో : తమగోడు చెప్పుకుంటున్న బాధితులు కులధ్రువీకరణ లేక విద్యకు దూరం ప్రజాశక్తి-ఉదయగిరి : వందేళ్ల ప్రస్థానంలో ఎస్‌సి మోచీ తెగకు కులధ్రువీకరణ కరువు కావడంతో ప్రభుత్వ…

సరికొత్త సాంకేతికను అందిపుచ్చుకోవాలి

Nov 25,2023 | 21:16

మాట్లాడుతున్న జెఎన్‌టియు ఉపకులపతి రంగాజనార్ధన   ప్రజాశక్తి-అనంతపురం విద్యార్థులు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని అభివృద్ధి సాధించాలని జెఎన్‌టియు ఉపకులపతి రంగాజనార్ధన పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జెఎన్‌టియు ఇంజనీరింగ్‌…

ఒడిశాలోకి గజరాజుల గుంపు

Nov 25,2023 | 21:16

ప్రజాశక్తి -భామిని  :   నెల రోజులుగా భామిని మండలంలో ఇసుకగూడ, సన్నాయిగూడ, కాజీపురం, మూలగూడ, పసుకుడి, లివిరి ప్రాంతాలలో సంచరించిన నాలుగు ఏనుగుల గుంపు ఒడిశా సరిహద్దుకు…

స్వల్పకాలిక వరిరకాలతో సాగునీరు ఆదా

Nov 25,2023 | 21:15

ఫొటో : మాట్లాడుతున్న ఎడిఎ డి.సుజాత స్వల్పకాలిక వరిరకాలతో సాగునీరు ఆదా ప్రజాశక్తి-సంగం : స్వల్పకాలిక వరి రకాలను సాగు చేసుకోవడం ద్వారా సాగునీటి ఆదా చేయవచ్చని…

క్రమశిక్షణతోనే ఉజ్వల భవిష్యత్తు

Nov 25,2023 | 21:15

క్రికెటర్‌ అంబటి రాయుడును సన్మానిస్తున్న ఆలూరు సాంబశివారెడ్డి   ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్‌ సాధ్యమని క్రికెటర్‌ అంబటి రాయుడు పిలుపునిచ్చారు. బుక్కరాయసముద్రం మండలం…

జగనన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

Nov 25,2023 | 21:15

ప్రజాశక్తి – కడప రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. శనివారం…