నంద్యాల

  • Home
  • ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

నంద్యాల

ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

Jan 4,2024 | 15:57

గౌవతి : అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టిసి)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది.…

wwrwtrwrw

Dec 26,2023 | 12:58

anrsd.fgv a.srfm

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Mar 28,2024 | 09:26

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Dec 2,2023 | 12:36

సిల్హెట్‌ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్…

పొదుపును, రుణ పరిమితిని పెంచుకోవాలి

Nov 23,2023 | 13:25

పొదుపును, రుణ పరిమితిని పెంచుకోవాలి జిల్లా సహకార శాఖాధికారి ఎం.వెంకట సుబ్బయ్య ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్‌ సంఘ సభ్యులు తమ పొదుపును, ఋణ పరిమితిని పెంచుకోవాలని…

సంక్రాంతికి వాటర్‌ గ్రిడ్‌ పనులు పూర్తి

Nov 23,2023 | 13:27

– క్రిస్మస్‌కల్లా గోరుకల్లు నుంచి బుగ్గానిపల్లె నీటిశుద్ధి కేంద్రానికి నీరు – ఫిబ్రవరి ఆఖరికి డోన్‌ నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీరందిస్తాం – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి…

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు నిబంధనలు సడలించాలి

Nov 23,2023 | 13:23

– అర్హులందరికీ మంజూరు చేయాలి – ఎపిడబ్ల్యూజెఎఫ్‌ ఆధ్వర్యంలో డిఆర్‌ఒకు వినతి ప్రజాశక్తి – నంద్యాల : ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల…

ఆటోనగర్‌కు మౌలిక సదుపాయాలు కల్పించాలి

Nov 23,2023 | 13:22

ప్రజాశక్తి – శ్రీశైలం ప్రాజెక్ట్‌ : ఆటోనగర్‌కు స్థలాన్ని కెేటాయించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని శ్రీశైలం మండలం సున్నిపెంట తాసిల్దార్‌ రాజేంద్ర సింగ్‌కు ఆటో మొబైల్‌ కార్మికులు…

డిసెంబర్‌ 8 నుండి నిరవధిక సమ్మె

Nov 23,2023 | 13:20

ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ ప్రజాశక్తి – నంద్యాల అంగన్‌వాడీ కార్మికుల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం…

మహాధర్నాను జయప్రదం చేయండి

Nov 23,2023 | 13:16

– ఎపి రైతు సంఘం ప్రజాశక్తి – బేతంచెర్ల : ఈ నెల 27, 28వ తేదీలలో విజయవాడ నగరంలో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని ఏపి…

మోడీ ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం

Nov 23,2023 | 13:05

మోడీ ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం – సనాతన ధర్మం పేరిట మహిళలను వంటింటి కుందేలుగా మారుస్తోంది – మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి డాక్టర్‌ శాంతి ప్రజాశక్తి…

మండిన ధరలు..

Nov 23,2023 | 13:02

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి దీపావళి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది కాకరపూల వెలుగులు, టపాసులు ఢాం.. ఢాం శబ్దాలు… అవి లేకుండా దీపావళి పండుగ జరుగదు. దీపావళికి…

రైతన్నకు సాగునీటి కష్టాలు

Nov 18,2023 | 14:40

– నవంబర్‌ చివరి వరకే నీటి విడుదలకు అవకాశం – చివరాయకట్టుకు అందని సాగునీరు – ఈ పది రోజుల్లో వర్షాలు పడితేనే మళ్లీ రిజర్వాయర్‌ల్లోకి నీళ్లు…