జిల్లా-వార్తలు

  • Home
  • ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 4న చలోఢిల్లీ

జిల్లా-వార్తలు

ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 4న చలోఢిల్లీ

Nov 30,2023 | 23:25

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ : దళితులు, గిరిజనులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) ఆధ్వర్యంలో 4న నిర్వహించే చలో ఢిల్లీని జయప్రదం…

గొంతు చించుకున్నా కనికరించరా..

Nov 30,2023 | 23:23

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్న తమను పర్మినెంట్‌ చేస్తామని ఇచ్చిన హామీని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చాలని మున్సిపల్‌…

హలో.. పట్టణంలో డెంగీ కేసులున్నాయా.. లేవు సార్‌..

Nov 30,2023 | 23:21

ప్రజాశక్తి-చిలకలూరిపేట : హలో.. మన టౌన్‌లో డెంగీ కేసులున్నాయా…? లేవు సార్‌.. ఓకే సార్‌.. మన పట్టణంలో డెంగీ కేసులేమీ లేవంట.. కౌన్సిల్‌ సమావేశంలో పారిశుధ్యంపై ఓ…

ఓటు విలువ తెలుసుకోండి

Nov 30,2023 | 23:20

అమరావతి: అర్హత ఉన్న యువతీయువకులు ఓటరుగా నమోదు చేసు కునేందుకు ముందుకు రావాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నం బూరు శంకరరావు పిలుపు నిచ్చారు. స్థానిక ఆర్‌వివిఎన్‌ కళా…

డబుల్‌ ఎంట్రీ ఓట్లు ఇవిగో..

Nov 30,2023 | 23:19

ప్రజాశక్తి – వినుకొండ : డబల్‌ ఎంట్రీ ఓట్లపై ఆధారాలతో బిఎల్‌ఒలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ…

మాగులూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ

Nov 30,2023 | 23:16

పెదకూరపాడు: మాగులూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యా ర్థులకు పుస్తకాలు, నోట్‌ పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. పెదకూరపాడు మండలంలోని కన్నెగండ్ల పాఠ శాలలో ఈ సందర్భగా…

‘ఆడుదాం ఆంధ్రా’ను విజయవంతం చేయండి

Nov 30,2023 | 23:14

 సత్తెనపల్లి రూరల్‌: ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను విజయవంతం చేయాలని సత్తెనపల్లి ఎంపిడిఒ జీవి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సత్తెనపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో పంచాయతి కార్యదర్శులకు క్రీడా…

అంగన్వాడీల సమ్మె సైరన్‌

Nov 30,2023 | 23:08

పల్నాడు జిల్లా : ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో అంగన్వా డీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌…

ఆశాల సమ్మెకు పలువురి మద్దతు

Nov 30,2023 | 23:03

ప్రజాశక్తి-దేవరపల్లిరమాదేవి కుటుంబానికి న్యాయం చేయాలని ఆశ వర్కర్లు చేపట్టిన సమ్మెకు గురువారం పలు ప్రజా సంఘాలు, జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. పది రోజుల నుంచి…