2, 3న ఓటు నమోదు శిబిరాలు
ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.…
ప్రజాశక్తి-కాకినాడ ఈ నెల 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధినాన్ షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా గుర్తించాలని అనేకేళ్లుగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వివిధ రూపాల్లో, అనేకసార్లు ఆందోళనలు చేసినా…
భోజనాలు వడ్డిస్తున్న దృశ్యం మానసిక వికలాంగులపెళ్లి రోజు వేడుకలు.ప్రజాశక్తి-కందుకూరు:శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలికివాయి రవీంద్రబాబు, ఆదిలక్ష్మి…
ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్ధులు ఎయిడ్స్ నివారణపై అవగాహన ప్రజాశక్తి-కందుకూరు:కందుకూరు టిఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, ఎన్.ఎస్.ఎస్ ఒకటి , రెండో యూనిట్లు,…
ఫొటో : మాట్లాడుతున్న ఉదయగిరి నియోజవకర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి శాశ్వత భూహక్కు పట్టాలు పంపిణీ ప్రజాశక్తి-ఉదయగిరి : వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు –…
వినతిపత్రం అందజేస్తున్న దృశ్యం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి ప్రజాశక్తి-నెల్లూరు: నగరంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంతోపాటు క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ…
ఫొటో : పోస్టర్ ఆవిష్కరిస్తున్న నాయకులు పేదల అభివృద్ధికే సంక్షేమ పథకాలు ప్రజాశక్తి-మర్రిపాడు : రాష్ట్రంలో పేదల అభివృద్ధి కోసమే సంక్షేమ సిఎం జగన్మోహన్రెడ్డి బృహత్తరమైన పథకాలను…
పోలీసులు లాక్కెళుతున్న దృశ్యం కదం తొక్కిన విద్యార్థులు- పోలీసులకు, ఎస్ఎఫ్ఐ నేతల మధ్య తోపులాట -23 మందిని అరెస్టు చేసి పోలీసులు ప్రజాశక్తి-నెల్లూరు :విద్యారంగ సమస్యల పరిష్కారానికై…
ఫొటో : ఉచిత వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది కృష్ణంపల్లిలో ‘కాకర్ల’ వైద్య సేవలు ప్రజాశక్తి-ఉదయగిరిమండల పరిధిలోని కృష్ణంపల్లిలోని సచివాలయం వద్ద 192వ రోజు శుక్రవారం…