జిల్లా-వార్తలు

  • Home
  • జగన్‌తోనే బడుగుల అభివృద్ధి

జిల్లా-వార్తలు

జగన్‌తోనే బడుగుల అభివృద్ధి

Nov 26,2023 | 20:53

మహిళలకు కరపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి   ప్రజాశక్తి-ఆత్మకూరు సిఎం జగన్‌తోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగుల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి…

రైతు సమస్యలు ప్రభుత్వానికి పట్టదా..?

Nov 26,2023 | 20:53

ప్రజాశక్తి – మక్కువ : సాలూరు నియోజకవర్గ పరిధిలో వర్షాల్లేక పంటలు ఎండిపోయి దిక్కు తోచని స్థితిలోఉన్న రైతులున్నారని, వారు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా…

రాష్ట్రానికి మోడీ ద్రోహం

Nov 26,2023 | 20:53

నిరసన తెలుపుతున్న వామపక్షాల నాయకులు ఎన్నికల హామీలు విస్మరణ * ప్రత్యేక హోదా ప్రకటించాలి * వామపక్ష నాయకుల డిమాండ్‌ ప్రధాని పర్యటనపై నిరసన ప్రజాశక్తి –…

మత్స్యకారులను ఆదుకుంటాం : విప్‌ కాపు

Nov 26,2023 | 20:52

కార్యక్రమంలో మాట్లాడుతున్న విప్‌ కాపు రామచంద్రారెడ్డి   ప్రజాశక్తి-రాయదుర్గం మత్స్యకారులకు జీవనోపాదులు కల్పించి ఆదుకుంటున్నామని విప్‌ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం గుమ్మగట్ట మండలంలోని భైరవానితిప్ప జలాశయంలోకి…

ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి..

Nov 26,2023 | 20:52

పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు   ప్రజాశక్తి-శింగనమల ‘ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. కెజిబివిలోకి మాత్రం అనుమతించేది లేదు..’ అంటూ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయం…

టిడిపికి మాజీ వైస్‌ఛైర్మన్‌ రాజీనామా

Nov 26,2023 | 20:51

రాజీనామా పత్రాన్ని చూపిస్తున్న జిలాన్‌ భాష   ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌ తాడిపత్రి టిడిపి మరో గట్టి దెబ్బ తగిలింది. మాజీ వైస్‌ఛైర్మన్‌ బిఎండి జిలాన్‌బాషా ఆదివారం పార్టీకి…

మన్యంలో భవిష్యత్తు గ్యారెంటీ

Nov 26,2023 | 20:50

ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని మానాపురం పంచాయతీలో టిడిపి నాయకులు పడాల భూదేవి భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి, మహాశక్తి పథకాల గురించి ఇంటింటికి కరపత్రాలతో…

మహాధర్నాకు తరలిన సిఐటియు, రైతుసంఘాల నేతలు

Nov 26,2023 | 20:50

మహాధర్నాకు వెళ్తున్న సిఐటియు, రైతుసంఘాల నేతలు   ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ దేశవ్యాప్తంగా రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు, ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక…

వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు రాజ్యాంగం రక్షణ : పిఒ

Nov 26,2023 | 20:46

 ప్రజాశక్తి – పార్వతీపురం: దేశంలోని ప్రతి వ్యక్తి స్వేచ్చా స్వాతంత్య్రలతో జీవించేందుకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుందని ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి సి.విష్ణుచరణ్‌ తెలిపారు. స్థానిక ఐటిడిఎలోని గిరిమిత్ర…