విజయనగరం

  • Home
  • ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

విజయనగరం

ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

Jan 4,2024 | 15:57

గౌవతి : అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టిసి)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది.…

wwrwtrwrw

Dec 26,2023 | 12:58

anrsd.fgv a.srfm

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Mar 28,2024 | 09:26

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Dec 2,2023 | 12:36

సిల్హెట్‌ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్…

ఒపిఎస్‌ అమలు చేసే వారికే ఓటు

Mar 28,2024 | 15:41

ప్రజాశక్తి-బొబ్బిలి : జిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేసిన వారికే ఓటు వేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి పిలుపునిచ్చారు. ఓట్‌…

బిటి రహదారి పనులకు శంకుస్థాపన

Mar 27,2024 | 19:33

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని 39వ డివిజన్‌ అలకానంద కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బిటి రహదారికి డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం…

ప్రజల బాగు కోసమే సచివాలయ వ్యవస్థ

Mar 27,2024 | 19:33

 ప్రజాశక్తి-గుర్ల : ప్రజల బాగోగులు చూడటానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజల సమస్యలను…

సర్వజన ఆసుపత్రిలో గిరిజన వైద్యానికి ప్రత్యేక విభాగం

Mar 27,2024 | 19:33

ప్రజాశక్తి-విజయనగరం  : వైద్యం కోసం గిరిజనులు చేరిన వెంటనే వారికి మెరుగైన సత్వర సేవలు అందించేందుకు వీలుగా స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒక ప్రత్యేక సెల్‌…

సంక్షేమ పథకాలు అమలు చేయాలి

Mar 27,2024 | 19:33

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును సమర్థవంతంగా నిర్వహించాలని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి భవన నిర్మాణ…

అక్రమ రవాణాపై దృష్టి పెట్టండి

Feb 29,2024 | 21:11

ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపరిచే చర్యలను అరికట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. పెద్ద ఎత్తున జరిగే నగదు బదిలీ, వివిధ రకాల వస్తువులు,…

ఎస్‌.కోటపై బొత్స గురి

Feb 29,2024 | 21:10

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎస్‌.కోట నియోజకవర్గంపై జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేక గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. విశాఖ ఎంపీగా ఆయన సతీమణి,…

విజయీభవ

Feb 29,2024 | 21:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.జిల్లా వ్యాప్తంగా 73 కేంద్రాల్లో పరీక్షలు…

నల్ల రిబ్బన్లతో విధులకు హాజరు

Dec 4,2023 | 17:10

నాలుగవ రోజు అంగన్వాడీలు డివిజన్ కార్పొరేటర్లకు, సచివాలయ కార్యదర్శులకు వినతి ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో…