అనకాపల్లి

  • Home
  • ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

అనకాపల్లి

ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

Jan 4,2024 | 15:57

గౌవతి : అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టిసి)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది.…

wwrwtrwrw

Dec 26,2023 | 12:58

anrsd.fgv a.srfm

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Mar 28,2024 | 09:26

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Dec 2,2023 | 12:36

సిల్హెట్‌ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్…

డిసెంబర్ 4న ఛలో ఢిల్లీని జయప్రదం చేయండి

Dec 1,2023 | 11:23

ప్రజాశక్తి-దేవరాపల్లి : సామాజిక న్యాయం దళితహక్కుల రక్షణ కోరకు డిసెంబర్ 4న ఛలో డిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, వ్వవసాయకార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న…

గురజాడ అప్పారావుకు ఘన నివాళి

Dec 1,2023 | 00:32

ప్రజాశక్తి- విలేకర్ల బృందం మహాకవి గురజాడ అప్పారావు 108వ వర్థంతి కార్యక్రమాలు ఐద్వా, సిఐటియు, డివైఎఫ్‌ఐ తదితర సంఘాల ఆధ్వర్యాన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

Dec 1,2023 | 00:30

ప్రజాశక్తి-అనకాపల్లి జిల్లాలో ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు వికాసిత్‌ భారత్‌ యాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ అధికారి రాహుల్‌ మాలిక్‌…

మృతుని కుటుంబానికి రూ.10.25 లక్షల పరిహారం

Dec 1,2023 | 00:29

ఆందోళనతో దిగొచ్చిన ‘అభిజిత్‌’ యాజమాన్యం ప్రజాశక్తి-అచ్చుతాపురం అభిజిత్‌ పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ అకాలంగా గుండెపోటుతో మృతి చెందిన సుందరపు సత్యారావు కుటుంబానికి 10 లక్షల 25 వేల…

ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయండి

Nov 30,2023 | 13:35

లో-ఓల్టేజి సమస్య పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్‌ ఈఈకి విన్నవించిన దాడి రత్నాకర్‌ ప్రజాశక్తి – కశింకోట : అనకాపల్లి మండలం పాపయ్యసంతపాలెంలో గ్రామంలో గత కొంతకాలంగా లో-ఓల్టేజ్‌ సమస్య…

ఎన్‌ఇపితో పేద విద్యార్థులు చదువుకు దూరం

Nov 27,2023 | 00:48

ప్రజాశక్తి-అనకాపల్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం వలన పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి అశోక్‌…

1500 ఎకరాల్లో ఎండిన వరి పంటలు

Nov 27,2023 | 00:46

ప్రజాశక్తి- చోడవరం చోడవరం మండలంలో సుమారు 1500 ఎకరాల్లో వరి పంట వర్షాలు లేక నిలువునా ఎండిపోయింది. గంధవరం, ముద్దుర్తి, వెంకన్నపాలెం, బుచ్చయ్యపేట, కొత్తపల్లి, జన్నవరం, నరసాపురం,…

ఎన్నికల్లో వైసిపికి గుణపాఠం తప్పదు

Nov 27,2023 | 00:45

ప్రజాశక్తి – మాడుగుల: ఎన్నికల ముందే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయమని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. వైసీపీ నాలుగున్నర…

ఐఎంఎ చోడవరం శాఖకు 2 అవార్డులు

Nov 27,2023 | 00:45

ప్రజాశక్తి-చోడవరం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) చోడవరం శాఖను రెండు అవార్డులు వరించాయి. వీటిని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు అశోక్‌ చేతుల మీదుగా చోడవరం…