జిల్లా-వార్తలు

  • Home
  • రాజాం మెయిన్‌ రోడ్ల పనులు పూర్తి చేయాలంటూ… సిపిఎం రాస్తారోకో

జిల్లా-వార్తలు

రాజాం మెయిన్‌ రోడ్ల పనులు పూర్తి చేయాలంటూ… సిపిఎం రాస్తారోకో

Nov 21,2023 | 12:57

రాజాం (విజయనగరం) : రాష్ట్ర ప్రభుత్వం రాజాం మెయిన్‌ రోడ్డులను తక్షణమే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ రాజాంలో మంగళవారం ఉదయం రాస్తారోకో…

తిరుమల కళ్యాణ కట్ట లో కేఓడి విధానం రద్దు : టిటిడి ఛైర్మన్‌

Nov 21,2023 | 12:46

తిరుపతి : తిరుమల కళ్యాణకట్టలో ఎన్నో ఏళ్లుగా కెఓడి (కెప్ట్‌ ఆన్‌ డ్యూటీ) పేరుతో క్షురకులను వేధింపులకు గురి చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని తక్షణం…

టివి-9 కాలనీ లో కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌

Nov 21,2023 | 12:29

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ ఆదేశాల మేరకు శాంతిభద్రతలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే…

సగం కాలిన యువతి మృతదేహం

Nov 21,2023 | 12:22

చిత్తూరు : సగం కాలిన యువతి మృతదేహం మండల కేంద్రమైన సోమల సమీపంలోని జర్నలిస్ట్‌ హౌసింగ్‌ స్థలాల వద్ద మంగళవారం కనిపించింది. యుక్త వయసు మహిళగా గ్రామస్తులు అనుమానం…

ఆశ్రమ పాఠశాలలో తాగునీటి సమస్యపై ఐటిడిఎ ముట్టడి

Nov 23,2023 | 12:49

ప్రజాశక్తి-రంపచోడవరం తమ ఆశ్రమ పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరతూ స్థానిక ఎపి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు సోమవారం మూడు కిలో మీటర్లు…

శ్రీవారి భక్తులను మోసం చేసిన వ్యక్తి అరెస్టు

Nov 23,2023 | 16:09

  ప్రజాశక్తి- తిరుమల: వకీల్‌ నే మోసం చేసిన మారుతీ అనే వ్యక్తిని తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం రెండు వేరు…

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వ్యక్తి సజీవ దహనానికి యత్నం

Nov 23,2023 | 16:05

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన తిరుపతి జిల్లాలో కలకలం సష్టించింది. విజయవాడకు…

మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ అరెస్టు

Nov 23,2023 | 16:01

  – మరో 30 మంది స్మగ్లర్లు -15 దుంగలు, వాహనాలు, గొడ్డళ్లు స్వాధీనం ప్రజాశక్తి- తిరుపతి(మంగళం): ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్సు (ఆర్‌ఎస్‌ఏ ఎస్టీఎఫ్‌)…

పేదల భూసమస్యలు పరిష్కరించండి.. డిఆర్‌ఓకు సిపిఎం నేతల వినతి

Nov 23,2023 | 15:56

  ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : జిల్లాలో ఉన్న పేదల భూసమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి…