జిల్లా-వార్తలు

  • Home
  • నూతన కేధరైజ్‌ ల్యాబ్‌ ప్రారంభం

జిల్లా-వార్తలు

నూతన కేధరైజ్‌ ల్యాబ్‌ ప్రారంభం

Nov 23,2023 | 13:58

పుట్టపర్తి అర్బన్‌ : సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునికి కేదారైజేషన్‌ లేబరేటరీని సత్యసాయి మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌ ఆదివారం ప్రారంభించారు. ఆదివారం ప్రశాంతిగ్రామ్‌లోని సూపర్‌ స్పెషాలిటీ…

ఐక్యతతో ప్రజా వ్యతిరేక పాలనకు అడ్డుకట్ట

Nov 23,2023 | 12:51

  ప్రజాశక్తి-అమలాపురం : ఐక్యతతో ప్రజా వ్యతిరేక పాలనకు అడ్డుకట్ట వేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక, కర్షక సామాన్య…

క్రికెట్‌ వీక్షించేందుకు భారీ ఎల్‌ఇడి స్క్రీన్‌లు

Nov 23,2023 | 12:09

  ప్రజాశక్తి – నందిగామ : ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానుల కోసం నందిగామ జడ్పీ పాఠశాలలో ఆదివారం భారీ ఎల్‌.ఈ.డి…

వైద్యుల సేవలు గ్రామాలకూ విస్తరించాలి : వెంకయ్య నాయుడు

Nov 23,2023 | 12:04

  ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్సిటీ : అత్యాధునికంగా నిర్మించిన పి.వి.ఆర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్‌ను ఆదివారం మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య…

దివిసీమ ఉప్పెన మృతులకు ఘన నివాళి

Nov 24,2023 | 11:22

  ప్రజాశక్తి-అవనిగడ్డ : దివిసీమలో 1977 నవంబర్‌ 19న సంభవించిన ఉప్పెన జలప్రళయంలో అసువులు బాసిన వేలాదిమంది మృతులను స్మరించుకుంటూ పలు రాజకీయ పార్టీలు వారికి ఘన నివాళులర్పించారు.…

జనసేన టిక్కెట్‌ రేసులో యువ నాయకుడు

Nov 23,2023 | 12:49

  టిడిపి, జనసేన పొత్తుతో ఇక జగన్‌ పని అయిపోయిందని రెండు పార్టీల కార్యకర్తలు భావిస్తుం డగా.. కొందరు నాయకుల్లో మాత్రం ఈ పొత్తుపై ఆం దోళన…

సౌధారాణి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి

Nov 24,2023 | 11:17

  ప్రజాశక్తి-ఉయ్యూరు : అంగన్వాడి కార్యకర్త ముళ్ళపూడి సౌధా రాణి కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అంగన్వాడి జిల్లా కమిటీ కార్యదర్శి ఏ రమాదేవి అన్నారు.…

యుటిఎఫ్‌ మండల శాఖ ఎన్నిక ఏకగ్రీవం

Nov 23,2023 | 12:43

  ప్రజాశక్తి-ఆలమూరు : యుటిఎఫ్‌ మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించడం జరిగిందని యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు వై.వి.వి.రమణ ఆదివారం తెలిపారు. మరొకసారి…

విద్యారంగ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Nov 23,2023 | 12:01

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌ : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని, అన్ని సౌకర్యాలతో పాఠశాలలను తీర్చిదిద్దుతామని, వేల కోట్ల రూపాయలు…