జిల్లా-వార్తలు

  • Home
  • నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ : ఎస్‌పి

జిల్లా-వార్తలు

నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ : ఎస్‌పి

Nov 29,2023 | 21:33

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్‌ వ్యవస్థ ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తుందని సిబ్బంది విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని జిల్లా ఎస్‌పి డి.మేరీప్రశాంతి అన్నారు.…

రామభద్రపురంలో నిషేధిత బిటి-3 పత్తి సాగు

Nov 29,2023 | 21:32

ప్రజాశక్తి- బొబ్బిలి:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన బిటి-3 పత్తి రామభద్రపురం మండలంలో గప్‌ చుప్‌గా సాగు చేస్తున్నారు. ఈ పత్తి సాగు వల్ల పర్యావరణానికి ముప్పు…

రైతులకు భారంగా ‘జలకళ’..!

Nov 29,2023 | 21:32

ప్రజాశక్తి – భీమడోలు మెట్ట ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న జలకళ పథకం అమలు తీరు పట్ల రైతులు పెదవి విరుస్తున్నారు. ఉన్నతాధికారులు స్థానిక…

బాధితులకు జనసేన సాయం

Nov 29,2023 | 21:31

తాడేపల్లిగూడెం:మోదుగుంటలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులు కొనకల్ల వెంకన్న, పుష్పవతిని పరామర్శించి వారికి రూ.20 వేలు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన నాయుడు…

ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రీసిటీ బి-రోలెక్స్‌

Nov 29,2023 | 21:31

ఉత్తరకాశి రెస్క్యూ ఆపరేషన్‌లో శ్రీసిటీ బి-రోలెక్స్‌ప్రజాశక్తి – వరదయ్యపాలెం ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారీ సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు మంగళవారం రాత్రి ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. 17రోజుల పాటు…

త్రిపుల్‌ ఐటి డైరెక్టర్‌గా చంద్రశేఖర్‌

Nov 29,2023 | 21:31

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌ నూజివీడు ట్రిపుల్‌ ఐటి నూతన డైరెక్టర్‌గా ఆచార్య ఎ.చంద్రశేఖర్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ప్రభుత్వం చంద్రశేఖర్‌ను డైరెక్టర్‌గా నియమించింది. వరంగల్‌…

ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన

Nov 29,2023 | 21:30

భీమవరం :కెజిఆర్‌ఎల్‌ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్‌ డే వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ డేను పురస్కరించుకుని…

ఫామ్‌ 7 తప్పని తేలితే క్రిమినల్‌ కేసులు

Nov 29,2023 | 21:29

ఫామ్‌ 7 తప్పని తేలితే క్రిమినల్‌ కేసులు : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ఓటు తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో ఫారం -7 అందించిన వారిపై క్రిమినల్‌…

‘అసైన్డ్‌’ పెద్దల పరమే..!

Nov 29,2023 | 21:29

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు తీరని అన్యాయం జరగనుంది. పాలకులు తీసుకున్న…