జిల్లా-వార్తలు

  • Home
  • కార్మికుల హక్కుల కోసం తుది వరకు పోరాడిన డేవిడ్‌ సంస్మరణ సభలో పలువురు వక్తలు

జిల్లా-వార్తలు

కార్మికుల హక్కుల కోసం తుది వరకు పోరాడిన డేవిడ్‌ సంస్మరణ సభలో పలువురు వక్తలు

Nov 23,2023 | 12:21

  ప్రజాశక్తి – విజయవాడ : అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తుది వరకు తన జీవితాన్ని మునిసిపల్‌ కార్మికోద్యమానికి, సిపిఎంకు ధారపోసిన ధన్యజీవి, పోరాట యోధుడని…

బాలల్లో సృజనాత్మకతను పెంపొందించాలి: జెసి

Nov 23,2023 | 12:18

  ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్సిటీ : బాల బాలికల్లో సృజనాత్మకతను పెంపొందించడం ద్వారా, వారి బాల్యాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌ అన్నారు.…

జనసేన, టీడీపీ కూటమికి అండగా నిలవాలి – జనసేన వినుత

Nov 23,2023 | 16:35

  ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: జనసేన, టీడీపీ కూటమికి ప్రజలు అండగా నిలవాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ ఛార్జి వినుత కోటా విజ్ఞప్తి చేశారు. ‘జనసేన విజయ యాత్ర- ఏపీ…

గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరిస్తా : సజ్జల రామకృష్ణారెడ్డి

Nov 23,2023 | 12:15

  ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలపై రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం ఎపి రెవెన్యూ జెఎసి చైర్మన్‌ వి.ఎస్‌.దివాకర్‌ ఆధ్వర్యంలో…

అసైన్డ్‌ భూములను పరిశీలించిన జెసి

Nov 23,2023 | 16:33

  ప్రజాశక్తి – పిచ్చాటూరు: సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విజ్ఞప్తి మేరకు జాయింట్‌ కలెక్టర్‌ బాలాజీ , ఆర్డిఓ రవి పిచ్చాటూరు మండలంలోని ఎస్‌…

ఎస్‌వియూలో ఘర్షణ – క్యాంటీన్‌ వద్ద బయట వ్యక్తుల బాహాబాహి

Nov 23,2023 | 16:30

  ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత కొంతకాలంగా బయట వ్యక్తుల అసాంఘిక కార్యకలాపాలతో వర్సిటీ వాతావరణం మొత్తం పూర్తిగా గాడి తప్పింది.…

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు : ఎంపిపి

Nov 23,2023 | 12:05

పాలకోడేరు : సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లని ఎంపిపి భూపతి రాజు సత్యనారాయణరాజు (చంటిరాజు) అన్నారు. విస్సాకోడేరులో రాష్ట్రానికి జగన్‌ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని సర్పంచి…

మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

Nov 23,2023 | 13:59

పుట్టపర్తి అర్బన్‌ : మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి, అన్ని రంగాల్లో రాణించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శోభాకరం ధాలాజీ పిలుపునిచ్చారు. సత్యసాయి…

కలెక్టరేట్‌ వద్ద మున్సిపల్‌ కార్మికులు వంటా, వార్పు

Nov 23,2023 | 12:36

జాశక్తి – పార్వతీపురంటౌన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా కమిటీ…