జిల్లా-వార్తలు

  • Home
  • నేవీ ఆయుధ సామగ్రి డిపో ఏర్పాటుపై సర్వత్రా ఆగ్రహం

జిల్లా-వార్తలు

నేవీ ఆయుధ సామగ్రి డిపో ఏర్పాటుపై సర్వత్రా ఆగ్రహం

Nov 28,2023 | 21:26

ప్రజాశక్తి – జీలుగుమిల్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒంటెద్దుపోకడ నిర్ణయాలతో ఇటీవల కాలంలో ఏజెన్సీ గ్రామాల మధ్య నేవి ఆయుధ యుద్ధ సామగ్రి డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు…

251.31 కోట్లతో 4 విద్యుత్‌ ఉపకేంద్రాలు

Nov 28,2023 | 21:19

ప్రజాశక్తి – ఏలూరు జిల్లా పరిధిలో రూ.251.31 కోట్లతో నాలుగు విద్యుత్‌ ఉప కేంద్రాలకు సిఎం జగన్‌ విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్‌ విధానంలో మంగళవారం…

చిన్నారులకు ఆహారం అరకొరే..!

Nov 28,2023 | 21:18

 ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆహారం సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరా అస్తవ్యస్తంగా మారినా అడిగే నాథుడే…

అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లాలి

Nov 28,2023 | 21:18

ముదినేపల్లి: అంబేద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు దళితులు నడుం బిగించాలని స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌ కె.నిరీక్షణ రావు కోరారు. ముదినేపల్లిలో అలేఖ్య ప్లాట్స్‌లో…

నేడు నారాయణపురం కాలేజీలో కరాటే పోటీలు

Nov 28,2023 | 21:15

ప్రజాశక్తి – ఉంగుటూరు నారాయణపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అంతర కళాశాలల పురుషులు, మహిళల కరాటే పోటీలు ఈనెల 29 న జరుగుతాయని…

అందరికీ ఆదర్శం మహాత్మా జ్యోతిరావు ఫూలే- ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాష

Nov 28,2023 | 21:12

బాషాప్రజాశక్తి – కడప మహాత్మా జ్యోతిబా ఫూలేే దేశంలో మొదటి సారిగా మహిళల విద్య కోసం పాటుపడిన మహానుభావుడని, మనమందరం ఆయన అడుగు జాడల్లో నడవాలని ఉప…

డిఇఒ పోణంగి పాఠశాలను ఆకస్మిక తనిఖీ

Nov 28,2023 | 21:12

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ జిల్లా విద్యాశాఖాధికారి పులపర్తి శ్యాంసుందర్‌ మంగళవారం ఏలూరు రూరల్‌ మండలం ఎంపిపిఎస్‌ పోణంగి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంగ్రహణాత్మక మదింపు…

ఉపాధి అవకాశాల పెంపునకు చర్యలు-ఎపి ఉద్యాన సలహా మండలి చైర్మన్‌ ప్రసాద్‌ రెడ్డి

Nov 28,2023 | 21:09

ప్రజాశక్తి – చింతకొమ్మదిన్నె గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఉద్యాన సలహా మండలి చైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం…

10 లీటర్ల లోపు మద్యం కేసులు తొలగింపు

Nov 28,2023 | 21:07

 ప్రజాశక్తి-విజయనగరం  :  జిల్లాలో సెబ్‌,పోలీసులకు 10లీటర్ల లోపు మద్యంతో మొదటిసారి పట్టుబడిన నిందితులపై కేసులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్‌పి ఎస్‌.…