జిల్లా-వార్తలు

  • Home
  • ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన జేడీఏ

జిల్లా-వార్తలు

ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన జేడీఏ

Nov 28,2023 | 15:01

ప్రజాశక్తి -కరప (కాకినాడ) : జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.విజయ్ కుమార్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిశీలనలో భాగంగా కరప మండలంలో పాతర్లగడ్డ గ్రామంలో పూర్ణోదయ ఆగ్రోపుడ్స్‌…

నాగబాబును కలిసిన మలిశెట్టి వెంకటరమణ

Nov 28,2023 | 14:56

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు నాగబాబును మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు రాజంపేట జనసేన అసెంబ్లీ ఇంచార్జ్‌…

జ్యోతిరావ్‌ పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి : కలెక్టర్‌ మాధవీ లత

Nov 28,2023 | 14:49

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌: బడుగు వర్గాల ఆశా జ్యోతి, సమాజాభివృద్ధికి ఆద్యుడు అయిన జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌…

66 మందికి పోడు భూములకు పట్టాలు పంపిణీ

Nov 28,2023 | 14:27

ప్రజాశక్తి -గోకవరం(తూర్పుగోదావరి) : మండలంలోని గంగంపాలెం గ్రామంలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో భాగంగా 66 మంది నిరుపేద లబ్ధిదారులకు మంగళవారం జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల…

క్రియ పోటీల్లో శ్రీ ప్రకాష్‌ విద్యార్థుల ప్రతిభ

Nov 28,2023 | 14:22

ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : నవంబర్‌ 25,26 తేదీలలో కాకినాడ జె.ఎన్‌.టి.యులో క్రియ (రాష్ట్ర స్థాయి బాలల పండుగ)లో జరిగిన అంతర్‌ పాఠశాలల సాంస్కతిక పోటీల్లో శ్రీ ప్రకాష్‌ విద్యార్థులు…

”క్రియా పిల్లల పండుగ”లో ధవలేశ్వరం విద్యార్థినిలకు స్టేట్‌ సెకండ్‌ ప్రైజ్‌

Nov 28,2023 | 14:16

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌: ధవలేశ్వరంలోని ఎర్ర కొండ హైవే వద్ద ఉన్న ఎంపీపీ స్కూల్‌ విద్యార్థినీలు ”క్రియా పిల్లల పండుగ”లో పాల్గొని స్టేట్‌ లెవెల్‌లో సెకండ్‌ ప్లేస్‌లో…

బైక్‌ను ఢీకొట్టిన లారీ : వ్యక్తి మృతి

Nov 28,2023 | 13:30

మార్కాపురం (ప్రకాశం) : బైక్‌ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మార్కాపురం-ఒంగోలు జాతీయ రహదారిపై జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి…

తెలుగుదేశం గూటికి ప్రత్తిపాడు వైసీపీ నాయకులు

Nov 28,2023 | 13:14

ప్రజాశక్తి-అమలాపురం : కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు టీడీపీ గూటికి చేరారు. ఏలేశ్వరం ఎంపీపీ…

ద్రాక్షారామలో పూలే 133వ వర్ధంతి

Nov 28,2023 | 13:09

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : సామాజిక తత్వవేత్త, కులవ్యవస్థ నిర్మూలనకు పాటు పడిన మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతిని ద్రాక్షారామలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ…