జిల్లా-వార్తలు

  • Home
  • గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకే ఆడుదాం ఆంధ్ర

జిల్లా-వార్తలు

గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకే ఆడుదాం ఆంధ్ర

Nov 29,2023 | 16:37

ప్రజాశక్తి-ఆస్పరి : గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపిడిఓ రాణేమ్మ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆడుదాం…

ప్రజా పంపిణీపై మరింత నిఘా

Nov 29,2023 | 16:32

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిప్రజా పంపిణీ వ్యవస్థపై మరింత నిఘా పెరగనుంది. పేదలకు అందజేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్న విషయం విదితమే. దళారులు ప్రజల నుంచి కొనుగోలు…

‘రెడ్‌క్రాస్‌’కు ప్రజలు సహకరించాలి

Nov 29,2023 | 16:31

జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లాతో రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు ప్రజాశక్తి -అమలాపురం సేవా దక్పథంతో పనిచేసే రెడ్‌ క్రాస్‌ సంస్థకు ఇతోథికంగా సహకారం అందిస్తే సామాన్య…

‘స్పందన’లో ప్రజా సమస్యలకు పరిష్కారం

Nov 29,2023 | 16:21

స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ప్రజాశక్తి-అమలాపురం స్పందన -జగనన్నకు చెబుదాం కు వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా అధికారులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌…

ప్రభుత్వ వేధింపులతో వాలంటీర్ల రాజీనామా

Nov 29,2023 | 16:19

ముత్తుముల సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న వాలంటీర్లు ప్రజాశక్తి – గిద్దలూరు : జగన్ ప్రభుత్వ వేదింపులు తాళలేక తాము తాము టీడీపీ కండువాకప్పుకున్నామని మండలంలోని సంజీవరావు…

అన్నవరం హుండీల ఆదాయం 1.81 కోట్లు

Nov 29,2023 | 16:16

ప్రజాశక్తి-అన్నవరం : అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి హుండీల ద్వారా 1,81,26,154/ రూపాయలు ఆదాయం లభించింది. బుధవారం కొండపైన దేవస్థానం ఈవో కే రామచంద్ర…

నాడు నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి

Nov 29,2023 | 16:12

ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిద్ధార్థ ప్రజాశక్తి-ఉరవకొండ : ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి…

హత్యకు గురైన టీడీపీ కార్యకర్త అంత్యక్రియలు

Nov 29,2023 | 16:09

ప్రజాశక్తి-పుట్లూరు : శింగనమల నియోజకవర్గము, యల్లనూరు మండలంలోని మేడికుర్తి గ్రామంలో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కురబ మల్లికార్జున (36) అంత్యక్రియలు కార్యక్రమంలో శింగనమల…

విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

Nov 29,2023 | 16:04

ప్రజాశక్తి-పుల్లంపేట : మండల పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం యందు బుధవారం నాడు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలకు పాఠశాల ప్రిన్సిపల్ కేజీ రూత్ మేరీ మరియు…