జిల్లా-వార్తలు

  • Home
  • మత సామరస్యానికి ప్రతీక పెద్దదర్గా

జిల్లా-వార్తలు

మత సామరస్యానికి ప్రతీక పెద్దదర్గా

Nov 30,2023 | 21:13

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలు గొందుతున్న అమీన్‌పీర్‌ దర్గాను సంద ర్శించడంతో తన జన్మ చరితా ర్థమైందని ముఖ్యమంత్రి…

హక్కులను కాలరాస్తున్నారు : టిడిపి

Nov 30,2023 | 21:11

 ప్రజాశక్తి-గరివిడి   :   వైసిపి పాలనలో ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని టిడిపి విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. చంద్రబాబు పరిపాలిస్తే సమాజం అంతా…

రసాభాసగా కౌన్సిల్‌ సమావేశం

Nov 30,2023 | 21:11

ప్రజాశక్తి-మదనపల్లి మదనపల్లె పురపాలక సంఘం సమావేశం అధికార పార్టీకి చెందిన కౌన్సిల్‌ సభ్యులు వాగ్వావాలతో రసాభాసగా మారింది. గురువారం కౌన్సిల్‌ హాలులో చైర్‌పర్సన్‌ మనూజారెడ్డి అధ్యక్షతన సమావేశం…

నేటి నుంచి మెగా డ్రైవ్‌

Nov 30,2023 | 21:10

ప్రజాశక్తి-విజయనగరం   :  పేదలందరికీ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణాలు పూర్తి చేయడానికి డిసెంబర్‌ 1 నుండి మెగా కంప్లిషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలని హౌసింగ్‌ ప్రత్యేక కార్యదర్శి…

బిటి రహదారి ప్రారంభం

Nov 30,2023 | 21:10

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని గోచెక్క పంచాయతీ పరిధిలో కొసరివానివలసలో రూ.90లక్షలతో నిర్మించిన బిటి రహదారిని గురువారం స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా…

8 నుంచి అంగన్వాడీల సమ్మె

Nov 30,2023 | 21:09

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ అంగన్వాడీల ధీరకాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8వ తేదీ నుంచి మెరుపు సమ్మెను చేపట్టనున్నామని అంగన్వాడీ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్ష,…

పారిశుధ్యంపై దృష్టి పెట్టండి

Nov 30,2023 | 21:09

ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని సభ్యులు కోరారు. గురువారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన సాధారణ…

ముసాయిదా ఓటర్ల జాబితా సంతప్తికరం

Nov 30,2023 | 21:08

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా సంతప్తికరమని అన్నమయ్య జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా-2024…

ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి

Nov 30,2023 | 21:07

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ : ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు తెలిపారు. స్వీప్‌ కార్యక్రమంలో…