చిత్తూరు

  • Home
  • ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

చిత్తూరు

ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

Jan 4,2024 | 15:57

గౌవతి : అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టిసి)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది.…

wwrwtrwrw

Dec 26,2023 | 12:58

anrsd.fgv a.srfm

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Mar 28,2024 | 09:26

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Dec 2,2023 | 12:36

సిల్హెట్‌ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్…

పౌరుడా మేలుకో.. ఓటు విలువ తెలుసుకో..

Dec 1,2023 | 23:52

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: ప్రతి పౌరుడు ఓటు విలువను గుర్తించుకొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రత్యేక ఓటు హక్కు అవగాహన కార్యక్రమంలో…

పరిశ్రమ రాకతో పుంగనూరు ముఖ చిత్రం మారనుంది

Dec 1,2023 | 23:50

ప్రజాశక్తి-పుంగనూరు: పెప్పర్‌ మోషన్‌ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ పరిశ్రమ రాకతో పుంగనూరు ముఖ చిత్రం మారనుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు…

డాక్టర్ చందన ప్రియకు జాతీయ పురస్కారం

Dec 1,2023 | 15:53

ప్రజాశక్తి-సోమల : సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి పశు వైద్యాధికారిణి మారసాని చందన ప్రియ జాతీయ పురస్కారం అందుకున్నారు. విజయవాడ గన్నవరం ఎన్టీఆర్ కళాశాలలో జాతీయ టెక్నికల్…

ఓటర్ల నమోదుపై అవగాహన

Dec 1,2023 | 13:07

ప్రజాశక్తి-చిత్తూరు : శుక్రవారం ఉదయం చిత్తూరు నగర పాలక సంస్థ నందు కొత్తగా ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంపై ద్విచక్ర మరియు మానవహారం ర్యాలీని జాయింట్ కలెక్టర్…

నూతన సచివాలయ భవన ప్రారంభం

Dec 1,2023 | 12:13

ప్రజాశక్తి-సోమల : సోమల మండలం నందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం సూరయ్య గారి పల్లె వద్ద నూతన సచివాలయ భవన ప్రారంభం చేశారు. ఆవుల పల్లె…

ప్రాధాన్యతానుసారం అభివృద్ధి పనులు

Nov 30,2023 | 22:43

మున్సిపల్‌ చైర్మన్‌ పీజీ నీలమేఘంపలు అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదంప్రజాశక్తి- నగరి ప్రాధాన్యతానుసారం అన్ని వార్డులలోను అభివద్ధి పనులు చేపడుతున్నామని మున్సిపల్‌ ఛైర్మన్‌ పీజీ నీలమేఘం అన్నారు.…

గొర్రెల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి

Nov 30,2023 | 22:42

జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ప్రభాకర్‌ప్రజాశక్తి- బంగారుపాళ్యం: గొర్రెల పెంపకంలో తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ప్రభాకర్‌ అన్నారు. సహాయ…

9న జాతీయ లోక్‌ అదాలత్‌

Nov 30,2023 | 22:40

జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్‌ కరుణకుమార్‌ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: సుప్రీం కోర్టు ఉత్తర్వులు, రాష్ట్ర హైకోర్టు సూచనలు మేరకు ఈనెల 9వ తేదీన జాతీయ…

ఘనంగా భక్త కనకదాస జయంతి వేడుకలు

Nov 30,2023 | 22:39

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: కర్ణాటక రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన కవి భక్త కనకదాస అని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ తెలిపారు. కనకదాస జయంతి సందర్భంగా గురువారం జిల్లా సచివాలయంలోని…