జిల్లా-వార్తలు

  • Home
  • పాఠశాల వినియోగదారుల క్లబ్‌లు : డిఇఓ రామారావు

జిల్లా-వార్తలు

పాఠశాల వినియోగదారుల క్లబ్‌లు : డిఇఓ రామారావు

Nov 26,2023 | 02:00

ప్రజాశక్తి – బాపట్ల జిల్లాలో వినియోగదారుల ఉద్యమాన్ని మరింత చైతన్య వంతం చేయడంలో భాగంగా ప్రతి పాఠశాలలో వినియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు డిఇఒ పివిజె రామారావు…

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

Nov 26,2023 | 01:57

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు చెట్లు నాటడమే ప్రధమ కర్తవ్యంగా ప్రతి ఒక్కరికి చెప్పాలని రోటరీ అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లూరి సాంబశివరావు,…

విద్యార్థులకు చవన్ ప్రాష్ పంపిణి

Nov 26,2023 | 01:56

ప్రజాశక్తి – మార్టురు రూరల్ పాఠశాల విద్యార్థులలో సాధారణ వ్యాధులు ప్రబలకుండా ఇమ్యూనిటీ పెంపొందించడానికి ఆయుర్వేదం అందిస్తున్న చవన్ ప్రాష్ ఎంతగానో ఉపయోగపడుతుందని స్థానిక ఆయుర్వేద వైద్యశాల…

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు సిద్దంగా జట్టు

Nov 26,2023 | 01:54

ప్రజాశక్తి – పంగులూరు ఈనెల 26నుండి 28వరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే 33వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాల, బాలికల ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి…

పథకాలు సద్వినియోగం చేసుకోవాలి : వికసిత్ సంకల్ప యాత్ర ప్రారంభించిన కలెక్టర్

Nov 26,2023 | 01:52

ప్రజాశక్తి – బాపట్ల రూరల్ కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. కేంద్ర నుంచి వచ్చిన వికసిత్ సంకల్ప యాత్ర…

ఘనంగా ఎన్‌సిసి ఆవిర్భావ వేడుకలు

Nov 26,2023 | 00:56

ప్రజాశక్తి -పాయకరావుపేట:శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్‌ డిగ్రీ కళాశాలలో ఎన్‌.సి.సి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ తహసిల్దార్‌ కె.నూకరాజు ఎన్‌.సి.సి…

పంచాయతీ రాజ్‌ వ్యవస్థ నిర్వీర్యం

Nov 26,2023 | 00:54

ప్రజాశక్తి-నక్కపల్లి:పంచాయతీ రాజ్‌ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి, టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. నక్కపల్లిలో శనివారం…

వైద్య, విద్యాభివృద్ధికి పెద్దపీట: మంత్రి సురేష్‌

Nov 26,2023 | 00:54

ప్రజాశక్తి-పెద్దదోర్నాల రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. శనివారం పెద్దదోర్నాలలో రూ.మూడు కోట్ల నాబార్డు…

20 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Nov 26,2023 | 00:50

ప్రజాశక్తి-పాడేరు: తమకు ఉద్యోగ భద్రత, కల్పించాలని, లేని పక్షంలో డిసెంబర్‌ 20 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని సమగ్ర శిక్ష ఉద్యోగులు శనివారం పాడేరులో జిల్లా విద్యాశాఖ…