జిల్లా-వార్తలు

  • Home
  • ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పేరుతో కొల్లేరు ప్రజల పొట్టకొట్టొద్దు

జిల్లా-వార్తలు

ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పేరుతో కొల్లేరు ప్రజల పొట్టకొట్టొద్దు

Nov 18,2023 | 14:24

ప్రజాశక్తి – ఉంగుటూరు :  కొల్లేరు ఎకో సెన్సిటివ్‌ జోన్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఐదో కాంటూరు పరిధి దాటి పది కిలోమీటర్ల వరకూ పర్యావరణం పేరుతో…

పేదల భూములకు సర్వహక్కులు : కలెక్టర్‌

Nov 18,2023 | 14:21

రాయచోటి : ఎన్నోసంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని భూములకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని, యాజమాన్య హక్కులు కల్పించిందన్లి కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏలూరు…

గొల్లగుంట ముస్లిం స్మశానవాటిక రక్షణ కల్పించాలి : సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి

Nov 18,2023 | 13:59

పరవాడ (విశాఖ) : పరవాడ మండలంలో రావాడ పంచాయతీ గొల్లగుంట గ్రామం ముస్లిం మైనారిటీలకు చెందిన స్మశానవాటికకు రక్షణ కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌…

దేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకం

Nov 22,2023 | 12:21

ఎన్టీఆర్‌ జిల్లా సబ్‌ కలెక్టర్‌ అథితిసింగ్‌ ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : ఆర్థిక సంస్కరణల అనంతరం దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎన్టీఆర్‌ జిల్లా…

‘రెయిన్‌బో చిల్డ్రన్స్‌’లో ప్రీ మెచ్యూరిటీ డే వేడుకలు

Nov 18,2023 | 13:35

ప్రజాశక్తి – హెల్త్‌ యూనివర్శిటీ : నెలలు నిండని శిశువులకు చికిత్స అందించడంలో రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పటల్‌ విశేష కృషి చేస్తుందని పలువురు వక్తలు అన్నారు.…

మహేంద్ర మృతికి నిరసనగా ధర్నా

Nov 22,2023 | 12:21

హోం మంత్రి రాజీనామా చేయాలి.. సిపిఎం, సిపిఐ నాయకుల డిమాండ్‌ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : దళిత యువకుడు బొంతు మహేంద్ర మృతికి నిరసనగా సిపిఎం,…

సాగునీటి విడుదలకు మందే పనులు

Nov 18,2023 | 13:30

ప్రజాశక్తి-కాకినాడ : జిల్లాలో నీటి పారుదల వ్యవస్థ మెరుగుదలకు, పంపిణీ సమస్యల నివారణకు ప్రతిపాదించిన పనులన్నిటినీ రబీ సాగునీటి విడుదలకు మందే యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌…

వైసిపి ఓటమే టిడిపి,జనసేన లక్ష్యం

Nov 22,2023 | 12:22

ప్రజాశక్తి-రామచంద్రపురం : వచ్చే ఎన్నికల్లో వైసిపిని చిత్తుగా ఓడించడమే టిడిపి, జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం లక్ష్యం అని టిడిపి ఇంచార్జ్‌, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌…

పాలకేంద్ర భవన నిర్మాణాలు వేగవంతం చేయండి

Nov 18,2023 | 13:22

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: ఏఎంసి, బిఎంసి భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జెసి క్యాంపు కార్యాలయంలో…