పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

Nov 29,2023 15:45 #Kakinada
new couple asked security

ప్రజాశక్తి-కాకినాడ : ప్రేమ వివాహం చేసుకుని తమకు రక్షణ కల్పించాలని నూతన వధూవరులు బుధవారం కాకినాడ లో జిల్లా ఎస్పీ పి.సతీష్ కుమార్ ను ఆశ్రయించారు. కాకినాడ జగన్నాధపురం ముత్తానగర్ కు చెందిన ఓలేటి దివ్య(19), సంగాని మణికంఠ (23) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒక్కటే అయినప్పటికీ పెద్దలు అంగీకరింకాకపోవడంతో దేవస్థానంలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఇరువర్గాల నుండి ప్రేమజంట కు రక్షణ కల్పించేందుకు ఇంద్రపాలేం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తాజా వార్తలు

➡️