Dharna

  • Home
  • సమస్యలపై జిజిహెచ్‌ మెస్‌ వర్కర్ల ధర్నా

Dharna

సమస్యలపై జిజిహెచ్‌ మెస్‌ వర్కర్ల ధర్నా

Dec 2,2023 | 08:40

ప్రజాశక్తి-కాకినాడ :తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ఆఫీసు వద్ద జిజిహెచ్‌ మెస్‌ వర్కర్లు శుక్రవారం ధర్నా చేశారు.…

పట్టు బిగించిన విద్యార్థులు.. దిగోచ్చిన అధికారులు

Nov 30,2023 | 15:07

 సానుకూల దృక్పథంతో చర్చలకు సిద్ధం ప్రజాశక్తి-కలెక్టరేట్‌(మన్యంజిల్లా) : విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం గురువారం చేపట్టిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమంలో భాగంగా పార్వతిపురం కాంప్లెక్స్‌ నుండి జిల్లా…

లింగేశ్వర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాల్సిందే – కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

Nov 29,2023 | 20:36

ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్‌మహిళలు, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన నారాయణ విద్యాసంస్థల కోర్‌డీన్‌ లింగేశ్వర్‌రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ…

2వ రోజుకు కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా(లైవ్)

Nov 28,2023 | 14:42

ప్రజాశక్తి-విజయవాడ : కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా విజయవాడలో 2వ రోజు ప్రారంభం అయింది. దేశాన్ని కాపాడాలి, జీవనోపాధి కల్పించాలి, ప్రైవేటీకరణ ఆపాలి,…

మోడీని గద్దె దించాల్సిందే

Nov 27,2023 | 22:05

వంతపాడుతున్న పార్టీలు ఆలోచించుకోవాలి కార్మిక, కర్షక ఐక్య ఉద్యమాలు బలోపేతం మహాధర్నాలో నాయకుల పిలుపు ఉత్సాహంగా పాల్గొన్న రైతులు, కార్మికులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి :…

మోడీ గోబ్యాక్‌రాష్ట్రానికి ద్రోహం చేసి తిరుపతి పర్యటనా?

Nov 26,2023 | 21:25

మాటతప్పిన పిఎం క్షమాపణలు చెప్పాలి వామపక్షాల ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రజాశక్తి- యంత్రాంగం:ప్రత్యేక హోదా, విభజన హామీలు, కృష్ణా జలాల విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం…

కళ్లాల్లో ధాన్యం కొనుగోలు చేయాలి : ఎపి రైతు సంఘం

Nov 25,2023 | 20:33

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ఏలూరు రూరల్‌ మండలంలోని మల్కాపురంలో ఎపి రైతు సంఘం నాయకులు శనివారం పర్యటించి కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను…

కదం తొక్కిన మున్సిపల్‌ కార్మికులు- నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా

Nov 25,2023 | 20:29

ప్రజాశక్తి – నెల్లూరుప్రజారోగ్య పరిరక్షణ కోసం తమ ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న తమను తక్షణమే పర్మినెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని…

ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం : సిఐటియు

Nov 24,2023 | 20:32

సమస్యలపై సిహెచ్‌డబ్ల్యుల దీక్షలు ప్రారంభం ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)తమను ఆశా వర్కర్లుగా మార్చాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కమ్యూనిటీ హెల్త్‌…