లీడ్ ఆర్టికల్

  • Home
  • అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభం- సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

లీడ్ ఆర్టికల్

అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభం- సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

Dec 1,2023 | 08:44

ప్రజాశక్తి – బనగానపల్లె, కడప ప్రతినిథినంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం ప్రారంభించారు. తొలుత…

మూడు ఫార్మాట్లకు ముగ్గురు సారథులు

Dec 1,2023 | 08:45

దక్షిణాఫ్రికా పర్యటనకు జట్లను ప్రకటించిన బిసిసిఐ ముంబయి: ఆస్ట్రేలియా టి20 సిరీస్‌ ముగిసిన వెంటనే భారతజట్టు 10నుంచి దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది. ఆ పర్యటనలో భాగంగా…

నాగార్జునసాగర్‌ డ్యాంపై ఉద్రిక్తత

Dec 1,2023 | 12:37

– పోలీస్‌ బందోబస్తు మధ్య కుడి కాలువకు నీటి విడుదల -పోలీస్‌ బందోబస్తులో ఆంధ్రా ప్రాంతంలోని ప్రాజెక్టు పరిసరాలు ప్రజాశక్తి – మాచర్ల, విజయపురిసౌత్‌నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద…

ధిక్కారమే !

Dec 1,2023 | 08:58

           ప్రజలెన్నుకున్న శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు అడ్డుకోవడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొన్నప్పటికి కేరళ శాసనసభ ఆమోదించిన బిల్లుల్లో…

ఉదారవాద విధానాలపై పోరులో మహిళా కార్మిక శక్తి

Dec 1,2023 | 10:55

ఇటీవలి పోరాటాలకు సంబంధించి తప్పక చెప్పుకోవాల్సిన ప్రధాన అంశం ఒకటుంది. అదేమిటంటే మహిళల ప్రాతినిధ్యం పెరగడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అది కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ…

వికలాంగుల సంక్షేమ లక్ష్యాలు నెరవేరేనా ?

Dec 1,2023 | 10:56

డిసెంబర్‌ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం వంటివి వికలాంగులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ఆర్టికల్‌ 14 నుండి 19 వరకు…

దాడుల నిలిపివేతతోనే పాలస్తీనియన్లకు ఉపశమనం!

Dec 1,2023 | 08:24

గాజా పౌరుల మీద నాలుగు రోజుల పాటు దాడులను నిలిపివేసేందుకు, ఇజ్రాయిల్‌ జైళ్లలో ఉన్న 150 మంది మహిళలు, పిల్లలను, హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న వారిలో…

సామాజిక న్యాయం మరిచిపోయారా?

Nov 30,2023 | 21:12

– బిజెపికి వత్తాసు పలుకుతోన్న మూడు పార్టీలు – సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి సామాజిక న్యాయం విషయంలో వైసిపి, టిడిపి, జనసేన…

ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేశాయ్..తెలంగాణలో అధికారం ఎవరిదంటే..?

Nov 30,2023 | 22:00

హైదరాబాద్‌ : తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అలా పోలింగ్‌ ముగిసిందో లేదో.. ఇలా ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేశారు. ఇప్పటికే.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో పోలింగ్‌…