లీడ్ ఆర్టికల్

  • Home
  • మోడీని గద్దె దించాల్సిందే

లీడ్ ఆర్టికల్

మోడీని గద్దె దించాల్సిందే

Nov 27,2023 | 22:05

వంతపాడుతున్న పార్టీలు ఆలోచించుకోవాలి కార్మిక, కర్షక ఐక్య ఉద్యమాలు బలోపేతం మహాధర్నాలో నాయకుల పిలుపు ఉత్సాహంగా పాల్గొన్న రైతులు, కార్మికులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి :…

తెలంగాణలో ‘రైతుబంధు’కు ఇసి బ్రేక్‌

Nov 27,2023 | 22:04

కోడ్‌ ముగిసేవరకు నిధులు విడుదల చేయవద్దని ఆదేశం ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మూడు రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి)…

మంత్రులకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం

Nov 27,2023 | 21:18

కేసులకు భయపడేది లేదు పొదలాడ నుంచి తిరిగి ప్రారంభమైన ‘యువగళం’లో నారా లోకేష్‌ ప్రజాశక్తి- అమలాపురం, రాజోలు: రాష్ట్రంలోని మంత్రులకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని, మరో మూడు నెలల్లో…

లక్ష్మీపురంలో డయేరియా విజృంభణ

Nov 27,2023 | 20:19

100 మందికిపైగా అస్వస్థత తాగునీరు కలుషితమే కారణమంటున్న గ్రామస్తులు ప్రజాశక్తి – కర్నూలు : హాస్పిటల్‌కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి నుంచి డయేరియా…

అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

Nov 27,2023 | 17:32

ఇస్లామాబాద్‌ :  అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కి సోమవారం పాకిస్థాన్‌ అకౌంటిబిలిటీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.ఆయన పోలీస్‌ కస్టడీని పొడిగించాలన్న నేషనల్‌ అకౌంట్‌బిలిటీ బ్యూరో…

హలాల్‌ ముద్రిత వస్తువులను తొలగించండి : యోగి ప్రభుత్వం అల్టిమేటం

Nov 27,2023 | 14:58

లక్నో :   హలాల్‌ ముద్రిత ఆహార పదార్థాలను తమ స్టోర్స్‌ నుండి 15 రోజుల్లోగా తొలగించాలని యుపి ప్రభుత్వం సోమవారం అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…

‘ఆడుదాం ఆంధ్ర’ పై సిఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

Nov 27,2023 | 13:59

అమరావతి : మన రాష్ట్రంలోనే అతిపెద్ద రాష్ట్ర వ్యాప్త క్రీడా టోర్నమెంట్‌ ‘ఆడుదాం ఆంధ్ర’.. ఈ కార్యక్రమాన్ని ప్రకటించటంపై సంతోషిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.…

10 రోజుల్లో వస్తాం.. రూ.15వేల రైతు భరోసానిస్తాం : రేవంత్‌ రెడ్డి

Nov 27,2023 | 11:53

తెలంగాణ : తెలంగాణలో ‘రైతు బంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకోవడంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. సోమవారం మీడియాతో…

కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా(లైవ్)

Nov 27,2023 | 12:00

ప్రజాశక్తి-విజయవాడ : కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా మహాధర్నా విజయవాడలో ప్రారంభం అయింది. దేశాన్ని కాపాడాలి, జీవనోపాధి కల్పించాలి, ప్రైవేటీకరణ ఆపాలి, కనీస వేతనం…