Kurnool

  • Home
  • కుల గణన పకడ్బందీగా నిర్వహించాలి :ఏఎస్‌ఓ సంజీవ్‌ కుమార్‌

Kurnool

కుల గణన పకడ్బందీగా నిర్వహించాలి :ఏఎస్‌ఓ సంజీవ్‌ కుమార్‌

Nov 28,2023 | 16:26

ప్రజాశక్తి-చిప్పగిరి(కర్నూలు) : కుల గణనను పకడ్బందీగా నిర్వహించాలని పత్తికొండ ఏఎస్‌ఓ సంజీవ్‌ కుమార్‌, ఎంపీడీవో సివి కొండయ్య పంచాయతీ కార్యదర్శులను, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల…

లక్ష్మీపురంలో డయేరియా విజృంభణ

Nov 27,2023 | 20:19

100 మందికిపైగా అస్వస్థత తాగునీరు కలుషితమే కారణమంటున్న గ్రామస్తులు ప్రజాశక్తి – కర్నూలు : హాస్పిటల్‌కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి నుంచి డయేరియా…

పాఠశాలలు మూసివేతకు కారకులెవరు

Nov 27,2023 | 16:23

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : విద్యారంగానికి పెద్దపీఠవేశామని చెబుతున్న ప్రభుత్వం గత నాలుగేళ్ళలో 4709 పాఠశాలలు ఎలా మూతబడ్డాయో సమాధానం చెప్పాలని ప్రభుత్వపాఠశాలలను మూసేసి కార్పోరేట్లకు పరోక్షంగా రెడ్…

ప్రారంభోత్స‌వాల‌పైనే ఎమ్మెల్యేకు శ్ర‌ద్ధ

Nov 27,2023 | 14:25

ప్రజాశక్తి-ఆదోని : ఆదోని పట్టణంలో పూర్తికాని ప్రభుత్వ ఆసుప‌త్రుల ప్రారంభోత్సవాలపై ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌జల‌కు వైద్య‌మండించ‌డంద‌లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి లేక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని జ‌న‌సేన నాయ‌కులు…

శిక్షణతో ఆటలో మెలకువలు పట్టు

Nov 27,2023 | 11:27

రాష్ట్రజట్టులో స్థానం కొట్టు ముమ్మరంగా సాగిన మహిళా కబడ్డీ శిక్షణ క్యాంపు నేటి నుంచే మహిళా కబడ్డీ రాష్ట్ర జట్టు ఎంపిక పోటీలు ప్రజాశక్తి – గోనెగండ్ల…

మైపర్‌లో ఘనంగా కాన్స్టిట్యూషన్‌ డే వేడుకలు

Nov 26,2023 | 15:24

ప్రజాశక్తి-కర్నూలు : కర్నూలు ఏ క్యాంప్‌లో గల మైపర్‌ ఫార్మసీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన…

అవినీతి కేసులో తొందరలోనే జగన్ జైలుకు

Nov 26,2023 | 11:52

ప్రజాశక్తి-ఆదోని : అవినీతి కేసుల్లో కూరుకుపోయిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లో జైలుకు వెళ్ల‌డం త‌ప్ప‌ద‌ని ఆదోని టీడీపీ మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె అది కృష్ణ‌మ్మ అన్నారు. ఆదోని…

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Nov 24,2023 | 17:16

ప్రజాశక్తి-దేవనకొండ : కర్నూల్ జిల్లా దేవనకొండ మండల పరిధిలోని గుడిమిరాళ్ల గ్రామంలో ఓ వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి…

సజ్జలను కలిసిన సచివాలయం మండల కన్వీనర్ హనుమంతు

Nov 24,2023 | 16:29

ప్రజాశక్తి-తుగ్గలి : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని వైసిపి సచివాలయాల మండల కన్వీనర్ ఆర్ హనుమంతు, టైలర్ల సంఘం రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం…