Guntur District

  • Home
  • గుండిమెడలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోదాలు

Guntur District

గుండిమెడలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోదాలు

Nov 26,2023 | 12:23

11 క్వార్టర్ బాటిళ్లు పట్టివేత. ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : అక్రమంగా మద్యం అమ్ముతున్నారని సమాచారంతో ఆదివారం ఉదయం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎంటిఎంసి పరిధిలోని గుండిమెడ గ్రామంలోని…

కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి

Nov 25,2023 | 15:38

జొన్న శివశంకరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు.. మహాధర్నా జయప్రదంకు కార్మిక, కర్షక బైకు ర్యాలీ…. ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : రైతాంగ, కార్మిక ప్రజా…

మహాధర్నాను జయప్రదం చేయండి

Nov 24,2023 | 13:05

ప్రజాశక్తి-ఎర్రబాలెం : మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 27, 28 తేదీలలో 36 గంటలపాటు విజయవాడలో జరిగే కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాల ఉమ్మడి…

ఆలయాల్లో చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్

Nov 24,2023 | 12:34

ప్రజాశక్తి-తెనాలి : ఒకేరోజు మూడు ఆలయాలలో చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టణ టు టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల…

సంగం డెయిరీలోకి వెళ్లేందుకు పోలీసుల యత్నం : అడ్డగించిన సిబ్బంది

Nov 24,2023 | 11:16

గుంటూరు : చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ లోనికి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. తమకు రావల్సిన బకాయిలను అడగడానికి కొందరు రైతులు ఈ నెల 15వ…

కుటుంబ కలహాలతో ముగ్గురి హత్య- పల్నాడు జిల్లా కోనంకిలో దారుణం

Nov 24,2023 | 09:57

ప్రజాశక్తి-పిడుగురాళ్ల (పల్నాడు )పల్నాడు జిల్లాలో దారుణం చేటుచేసుకుంది. కుటుంబ వివాదాల నేపథ్యంలో పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు.…

ఛలో విజయవాడ.. 36 గంటల మహాధర్నా జయప్రదం చేయండి

Nov 23,2023 | 16:14

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఈనెల 27, 28 తేదీలలో విజయవాడలో చేపట్టిన మహా ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు కె.బాబు ప్రసాద్‌ పిలుపునిచ్చారు. కార్మిక…

ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను జయప్రదం చేయండి

Nov 23,2023 | 16:03

 కొలను కొండలో ఏపీ రైతు సంఘం మహాధర్నా కరపత్రాల ఆవిష్కరణ ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ : ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27, 28 తేదీల్లో, ఆంధ్రప్రదేశ్‌…

శ్మశాన స్థలం కోసం మృతదేహంతో ధర్నా

Nov 23,2023 | 10:21

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా): శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ దళితులు బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు.…