YCP Govt

  • Home
  • జగనన్నకు చెబుదాం వృధా : సిపిఎం రాష్ట్ర నేత రమాదేవి

YCP Govt

జగనన్నకు చెబుదాం వృధా : సిపిఎం రాష్ట్ర నేత రమాదేవి

Dec 1,2023 | 18:07

ప్రజా సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వ విఫలం ప్రజాశక్తి-బాపట్ల : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నకు చెబుదాం వృధా కార్యక్రమమని రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ…

పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సు యూనిట్ త్వరలో ప్రారంభం

Dec 1,2023 | 12:25

ప్రజాశక్తి-పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో పెప్పర్ మోషన్ అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ యూనిట్ అతి త్వరలో కంపెనీ పనులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్…

కాంట్రాక్టు ఉద్యోగులు, స్కీం వర్కర్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి- ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ

Nov 29,2023 | 20:21

ప్రజాశక్తి – అమరావతి బ్యూరోకాంట్రాక్టు ఉద్యోగులు, స్కీమ్‌ వర్కర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని, ఇప్పటికే అప్పులు చేసి వడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని…

లక్ష్మీపురంలో డయేరియా విజృంభణ

Nov 27,2023 | 20:19

100 మందికిపైగా అస్వస్థత తాగునీరు కలుషితమే కారణమంటున్న గ్రామస్తులు ప్రజాశక్తి – కర్నూలు : హాస్పిటల్‌కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి నుంచి డయేరియా…

జ‌గ‌న్ స‌ర్కారుకి రాజ్యాంగ దినోత్స‌వం జ‌రుపుకునే హ‌క్కు లేదు : నారా లోకేష్‌

Nov 26,2023 | 13:52

ప్రజాశక్తి-మంగళగిరి : ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసి, బీఆర్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్క‌రించి త‌న తాత రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తోన్న జ‌గ‌న్ స‌ర్కారుకి రాజ్యాంగ దినోత్స‌వం…

దొడ్డిదారిన తరలించడం చట్ట విరుద్ధం : వి.శ్రీనివాసరావు

Nov 24,2023 | 13:39

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను దొడ్డిదారిన విశాఖకు తరలించడం చట్ట విరుద్దమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల…

క్రమబద్ధీకరణ ముసుగులో పెద్దలకు అసైన్డ్‌ భూములు

Nov 23,2023 | 07:35

మార్కెట్‌ రేటు కంటే రెండున్నర రెట్లు చెల్లిస్తే భూ యాజమాన్యపు హక్కులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ ముసుగులో ప్రభుత్వం తమ…

అదే నిర్లక్ష్యం !

Nov 23,2023 | 11:32

విభజన హామీలపై మారని కేంద్రం వైఖరి హోంశాఖ సమావేశంలో విజ్ఞప్తులకే రాష్ట్రం పరిమితం ప్రజాశక్తి-న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిలో…

నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు

Nov 22,2023 | 18:03

స్వచ్ఛ భారత్‌ పథకం అమల్లో నిర్లక్ష్యం వ్యర్థాల నిర్వహణలో కనిపించని చిత్తశుద్ధి ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : పలు గ్రామపంచాయతీల్లో స్వచ్ఛ భారత్‌ పథకం అమలు సక్రమంగా లేదు.…