Tirupati district

  • Home
  • 40 మంది విద్యార్థులు రక్తదానం

Tirupati district

40 మంది విద్యార్థులు రక్తదానం

Nov 27,2023 | 16:10

ప్రజాశక్తి-పాకాల : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 మంది విద్యార్థులు రక్తదానం చేసినట్లు కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో…

వైఎస్ఆర్సిపి నేతకు నివాళులర్పించిన మంత్రి రోజా

Nov 25,2023 | 16:07

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక గేటు పుత్తూరు ఎనిమిదవ వార్డుకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు దేవరాజులు మొదలియార్‌ అకస్మాత్తుగా మృతి చెందారు. విషయం…

గూడలి స్వర్ణముఖి వద్ద జేసిబి సాయంతో పూడిక తీత

Nov 22,2023 | 16:55

ప్రజాశక్తి-కోట : కోట మండలంలోని గూడలి స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న ఇసుక పూడికను తిరుపతి జిల్లా వైసీపీ యువజన ప్రధాన…

కరాటే బంగారు పతకం విజేతకు సన్మానం

Nov 23,2023 | 16:41

  ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : యూనివర్సిటీ స్థా యి జిల్లా డిగ్రీ కళాశాలల పరిధి కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిన జగదీశ్వర్‌ను మంగళవారం…

తిరుపతిలో దొంగ ఓట్లు తొలగించండి: రజనీకాంత్‌

Nov 23,2023 | 16:38

  ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): తిరుపతిలో అన్ని డివిజన్లో పరిధిలో దొంగ ఓట్లు, షిఫ్టింగ్‌ ఓటర్లు, మృతుల ఓట్లు, ఆబ్సెంట్‌ ఓటర్లు గుర్తించి బిఎల్‌ఓ, బిఎల్‌ ఎ లకు ఆధా…

జనసేన, టీడీపీ కూటమికి అండగా నిలవాలి – జనసేన వినుత

Nov 23,2023 | 16:35

  ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: జనసేన, టీడీపీ కూటమికి ప్రజలు అండగా నిలవాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ ఛార్జి వినుత కోటా విజ్ఞప్తి చేశారు. ‘జనసేన విజయ యాత్ర- ఏపీ…

వరిలో తెల్ల చీడను నివారించండి

Nov 23,2023 | 16:27

ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ : ముందెన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ఈశాన్య రుతుపవన వర్షాలు ముఖం చాటేసాయి. దీంతో జిల్లాలో కేవలం 10 శాతం వరకే వరిని…

శ్రీసిటీని సందర్శించిన జపనీస్‌ బృందం

Nov 23,2023 | 16:21

  ప్రజాశక్తి – వరదయ్యపాలెం : జపాన్‌లోని ప్రముఖ కార్పొరేషన్‌లు, వివిధ రంగాలలోని వ్యాపార సంస్థలకు చెందిన 25 మంది వ్యాపార ప్రతినిధి బందం శ్రీసిటీని సందర్శించింది.…