East Godavari

  • Home
  • సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసిన “ఎమ్మెల్యే”

East Godavari

సబ్ స్టేషన్ శంకుస్థాపన చేసిన “ఎమ్మెల్యే”

Dec 1,2023 | 15:59

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : మల్లేశ్వరం పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్.వి.ఆర్ స్పిన్నింగ్ మిల్ ప్రక్కన 33/11 కె.వి సబ్ స్టేషన్ స్థానిక ఎమ్మెల్యే జి.…

ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీ

Dec 1,2023 | 13:31

ప్రజాశక్తి-చాగల్లు : బ్రాహ్మణగూడెం ప్రాథమిక ఆరొగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా బ్రాహ్మణగూడెం గ్రామము నందు స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ కే నిశిత ఆధ్వర్యంలో ఎయిడ్స్…

ఎల్ఐసి ఏజెంట్ల యూనియన్ అధ్యక్షుడు సాయిబాబాకు సన్మానం

Nov 30,2023 | 16:45

ప్రజాశక్తి కడియం (తూర్పుగోదావరి) : గత పుష్కర కాలం గా రాజమహేంద్రవరం రూరల్ ఎల్ఐసి ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మండలం లోని వీరవరం గ్రామానికి చెందిన…

తాడిపర్రులో 200 మందిపై కేసులు నమోదు

Nov 30,2023 | 13:46

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రు గ్రామంలో 144 సెక్షన్ ఉల్లంఘించి, రోడ్డును అడ్డగించిన ఇరు సామాజిక వర్గాల వారిపై ఉన్నతాధికారుల…

నూతన పారిశ్రామిక వాడకు శంఖుస్థాపన

Nov 29,2023 | 15:51

ఎమ్ఎస్ఈ – సిడిపి నిధులతో కలవచర్లలో చేపట్టనున్న మొత్తం 369 యూనిట్స్ రూ.20.64 కోట్లు నిధులతో అంచనా విలువ క్లస్టర్ ఏర్పాటు – కలెక్టర్ మాధవీలత –…

వెంకన్న హుండీ లెక్కింపు

Nov 29,2023 | 15:05

ప్రజాశక్తి-పెరవలి: మండలం, అన్నవరప్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండిలు లెక్కింపు బుధవారం దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు కార్యనిర్వాహన…

జ్యోతిరావ్‌ పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి : కలెక్టర్‌ మాధవీ లత

Nov 28,2023 | 14:49

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం రూరల్‌: బడుగు వర్గాల ఆశా జ్యోతి, సమాజాభివృద్ధికి ఆద్యుడు అయిన జ్యోతిబా పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌…

66 మందికి పోడు భూములకు పట్టాలు పంపిణీ

Nov 28,2023 | 14:27

ప్రజాశక్తి -గోకవరం(తూర్పుగోదావరి) : మండలంలోని గంగంపాలెం గ్రామంలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో భాగంగా 66 మంది నిరుపేద లబ్ధిదారులకు మంగళవారం జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల…

”క్రియా పిల్లల పండుగ”లో ధవలేశ్వరం విద్యార్థినిలకు స్టేట్‌ సెకండ్‌ ప్రైజ్‌

Nov 28,2023 | 14:16

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌: ధవలేశ్వరంలోని ఎర్ర కొండ హైవే వద్ద ఉన్న ఎంపీపీ స్కూల్‌ విద్యార్థినీలు ”క్రియా పిల్లల పండుగ”లో పాల్గొని స్టేట్‌ లెవెల్‌లో సెకండ్‌ ప్లేస్‌లో…