Crop Damage

  • Home
  • 14 లక్షల ఎకరాల్లో .. పంట నష్టం

Crop Damage

14 లక్షల ఎకరాల్లో .. పంట నష్టం

Dec 2,2023 | 09:05

ఎన్యూమరేషన్‌ కొలిక్కి ఇన్‌పుట్‌ సబ్సిడీకి 844 కోట్లు కావాలి కేంద్రాన్ని అడిగేది 503 కోట్లు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్‌లో ప్రభుత్వం ప్రకటించిన కరువు…

వరి పంటపై ఏనుగుల దాడి- వ్యవసాయ బోరు పరికరాలు ధ్వంసం

Nov 27,2023 | 09:09

ప్రజాశక్తిా సోమల (చిత్తూరు జిల్లా) చిత్తూరు జిల్లా సోమల మండలంలోని పేటూరు గ్రామానికి చెందిన చిట్టి అనే రైతుకు చెందిన వరి పంటను ఏనుగులు తొక్కి ధ్వంసం…

ఆగని ఏనుగుల దాడులు

Nov 25,2023 | 16:53

అన్నదాతలకు భారీ నష్టం ప్రజాశక్తి-వి కోట : గత నాలుగు రోజులుగా అటవీ సరిహద్దు పంట పొలాల్లో చొరబడుతున్న ఏనుగుల దాడులతో పంటలకు అపార నష్టం కలుగుతున్నాయి.…

మన్యంలో ముసురు… రైతులు పరుగులు

Nov 24,2023 | 11:10

ప్రజాశక్తి-మన్యం : పార్వతీపురం మన్యం జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లులు కురవడంతో రైతుల పోలాల వద్దకు పరుగులు తీశారు. చేతికొచ్చిన వరి పంట…

ఎండిపోతున్న చేలు…

Nov 22,2023 | 17:59

పశువుల మేతకు వరిపంట ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : వరి సాగు ఎంతో ఆశాజనకంగా ఉంటుందని ఆశించిన రైతులకు ఈఏడాది వర్షాలు అనుకూలించకపోవడం, సాగునీటి వనరులు అందుబాటులో లేక తమ…

విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు

Nov 18,2023 | 15:49

వ్యవసాయానికి 7 గంటలే ప్రజాశక్తి-బొమ్మనహాల్ : బొమ్మనహాల్ మండలంలోని గోవిందవాడ ఉప్పరాల బొమ్మనహల్ గ్రామాల నందు గల 33 విద్యుత్ సబ్స్టేషన్ నుండి 50 గ్రామాలకు వ్యవసాయానికి 9…