Alluri Sitharama Raju district

  • Home
  • రైతులు అప్రమత్తంగా ఉండాలి

Alluri Sitharama Raju district

రైతులు అప్రమత్తంగా ఉండాలి

Dec 2,2023 | 11:49

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం ప్రజాశక్తి-విఆర్ పురం : తుఫాను కారణంగా రైతులు తమ వరి పంటను జాగ్రత్త చేసుకుంటూ ఆకాశం ఒంక చూస్తున్నారు. ఇంతకాలం…

వైద్యులు రమణ దంపతులకు డాక్టరేట్లు

Nov 26,2023 | 15:14

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన వైద్యులు బొల్లెం వెంకటరమణ, భార్య నాగలక్ష్మి డాక్టరెట్లను పొందారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన…

జడ్‌పిహెచ్‌ పాఠశాలలో అల్లూరి కాంస్య విగ్రహం

Nov 26,2023 | 14:54

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : రాజవొమ్మంగిలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1966 నుండి 2023 వరకు చదివిన విద్యార్థుల సమ్మెళనం డిసెంబర్‌ 16,17 తేదీలలో జరుగుతున్న…

వి.ఆర్.పురంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నం

Nov 25,2023 | 14:15

పట్టించుకొని ప్రభుత్వం… నిత్యం నరకం అనుభవిస్తున్న మండల వాసులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు గిరిజనులగ్రామాల్లో అభివృద్ధి ఇదే నా అని మండలగిరిజన నేతల విమర్శ.…

ఆటోలలో ఓవర్ స్పీడు, ఓవర్ లోడ్ ప్రమాదకరం

Nov 25,2023 | 14:10

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఆటోలలో ఓవర్ లోడు, ఓవర్ స్పీడు ఎంతో ప్రమాదకరమని రాజవొమ్మంగి ఎస్ఐ ఎస్ వెంకయ్య అన్నారు. ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ, రంపచోడవరం ఏ ఎస్పి…

ఆశ్రమ పాఠశాలలో తాగునీటి సమస్యపై ఐటిడిఎ ముట్టడి

Nov 23,2023 | 12:49

ప్రజాశక్తి-రంపచోడవరం తమ ఆశ్రమ పాఠశాలలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరతూ స్థానిక ఎపి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు సోమవారం మూడు కిలో మీటర్లు…

పోటెత్తిన పర్యాటకులు

Nov 23,2023 | 12:50

ప్రజాశక్తి-అనంతగిరి: ఏజెన్సీలోని అరకు, అనంతగిరిలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు వేలాదిమంది పర్యాటకులతో పోటెత్తాయి.వరుసగా రోజులు సెలవు దినాలు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు అనంతగిరి. బొర్రా గుహలు. కటికి.…

అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేత 

Nov 18,2023 | 16:13

ప్రజాశక్తి-కూనవరం :మండలంలోని బీమవరం గ్రామంలోని ఐసి.డి.ఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు.ఈ సందర్బంగా సీఐటీయూ మండల కార్యదర్శి కొమరం పెంటయ్య మాట్లాడుతూ తెలంగాణ కన్న…

వైద్యుల నిర్లక్ష్యంపై ఎంపిపి ఆగ్రహం

Nov 18,2023 | 12:47

ప్రజాశక్తి- విఆర్‌.పురం : మండలంలోని రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు విధుల్లో లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, నర్సులతో రోగులకు వైద్య సేవలు అందించడంపై ఎంపిపి కారం లక్ష్మి…