లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

లేటెస్ట్ న్యూస్

ఎఎస్‌టిసికి 100 టాటా విద్యుత్‌ బస్సులు

Jan 4,2024 | 15:57

గౌవతి : అస్సాం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టిసి)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్లు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది.…

wwrwtrwrw

Dec 26,2023 | 12:58

anrsd.fgv a.srfm

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Mar 28,2024 | 09:26

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Dec 2,2023 | 12:36

సిల్హెట్‌ : శనివారం బంగ్లాదేశ్ లోని సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్…

రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత .. ఇండియా ఫోరం భేటీ ఎన్నికల ఫలితాల ఇండియా అనకాపల్లి అన్నమయ్య-జిల్లా కృష్ణా పశ్చిమ-గోదావరి

Dec 13,2023 | 16:22

రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు

రేపు తెలంగాణ ఎన్నికల ఫలితాలు .. కాంగ్రెస్‌ అభ్యర్థులకు హైకమాండ్‌ అలర్ట్‌..

Dec 2,2023 | 13:33

తెలంగాణ : తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న వేళ …. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా బ్యాలెట్‌ ఓట్ల…

గ్రూపు 2 స్టడీ మెటిరియల్ పంపిణీ

Dec 2,2023 | 13:19

ప్రజాశక్తి-విజయవాడ : ప్రభుత్వరంగ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు గ్రూపు 2 స్టడీ మెటిరియల్ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తయారు చేసిన ఉచిత పుస్తక పంపిణీ విజయవాడలోని…

ముగిసిన జలశక్తి శాఖ అత్యవసర సమావేశం

Dec 2,2023 | 13:13

న్యూఢిల్లీ : నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో … కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం ముగిసింది. శనివారం శ్రమ…

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్ల పేలుడు : సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు గాయాలు

Dec 2,2023 | 12:44

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో శనివారం ఉదయం జరిగిన నక్సలైట్ల దాడిలో ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు, ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. గత ఏడాది వివిధ కారణాలతో…

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

Dec 2,2023 | 12:42

ప్రజాశక్తి-వన్ టౌన్ : ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను మాజీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి…

కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం ప్రారంభం

Dec 2,2023 | 12:12

న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ … కేంద్ర ప్రభుత్వం ముందుగా అఖిలపక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించింది. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇవి…

ఏపీ తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

Dec 2,2023 | 12:07

ప్రజాశక్తి-యంత్రాంగం : మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని నెల్లూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు శనివారం హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని, 900 కిలోమీటర్ల…