ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీ

Dec 1,2023 13:31 #East Godavari
awareness on aids in chagallu

ప్రజాశక్తి-చాగల్లు : బ్రాహ్మణగూడెం ప్రాథమిక ఆరొగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా బ్రాహ్మణగూడెం గ్రామము నందు స్థానిక వైద్యాధికారి డాక్టర్‌ కే నిశిత ఆధ్వర్యంలో ఎయిడ్స్ డే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ గురించి తెలుసుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం, హెచ్ ఐ వి పరీక్షా చేయించుకోండి ఆరోగ్య కరంగా జీవించండి అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్‌ పి ఆర్ ఎల్ దేవి, ఎ రామచంద్రరావు ఎం రాజశేఖర్ పి రేవతి ఆషాలు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్, టీచర్స్ పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️