కర్నూలు

  • Home
  • గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకే ఆడుదాం ఆంధ్ర

కర్నూలు

గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకే ఆడుదాం ఆంధ్ర

Nov 29,2023 | 16:37

ప్రజాశక్తి-ఆస్పరి : గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపిడిఓ రాణేమ్మ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆడుదాం…

దళితునిపై దాడియత్నం చేసిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలి

Nov 29,2023 | 14:54

ప్రజాశక్తి-ఆదోని రూరల్ : మంగళవారం రోజున గడపగడప కార్యక్రమం సందర్భంగా మండలం పరిధిలో గోనబావి గ్రామంలో దళిత కాలనీ నివాసంలో ఉంటున్న మాలలక్ష్మన్న తన ఇంటి వద్ద…

ఆదోనిలో భూక‌బ్జాల‌పై న్యాయ విచార‌ణ జ‌రిపించాలి

Nov 29,2023 | 14:47

ప్రజాశక్తి-ఆదోని : ఆదోనిలో జరుగుతున్న భూ కబ్జాలు, మట్కా, పేకాట, అక్రమ మద్యం, ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, అసంఘిక కార్యక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జర్జితో…

ఓపిఎస్ అమ‌లు చేసే వారికే యుటిఎఫ్ మ‌ద్ద‌తు

Nov 29,2023 | 14:43

ప్రజాశక్తి-ఆదోని : సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన వారికే రాబోయే ఎన్నికలలో సంపూర్ణ మద్దతు ఉంటుందని యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు బి జీవిత, జిల్లా…

అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల పోస్టర్‌ విడుదల

Nov 28,2023 | 16:31

ప్రజాశక్తి – గోనెగండ్ల (కర్నూలు) : అఖిలభారత కిసాన్‌ సభ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను జయప్రదం చేయాలని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్‌ బాబు…

కుల గణన పకడ్బందీగా నిర్వహించాలి :ఏఎస్‌ఓ సంజీవ్‌ కుమార్‌

Nov 28,2023 | 16:26

ప్రజాశక్తి-చిప్పగిరి(కర్నూలు) : కుల గణనను పకడ్బందీగా నిర్వహించాలని పత్తికొండ ఏఎస్‌ఓ సంజీవ్‌ కుమార్‌, ఎంపీడీవో సివి కొండయ్య పంచాయతీ కార్యదర్శులను, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల…

యుటిఎఫ్‌ మండల కౌన్సిల్‌ మీటింగ్‌ : సంఘ సభ్యుల ఎన్నిక

Nov 28,2023 | 12:00

గూడూరు (కర్నూలు) : యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గూడూరు మండల కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో యుటిఎఫ్‌ మండల అధ్యక్షుడుగా కాంతారావుని, ప్రధాన కార్యదర్శిగా…

పాఠశాలలు మూసివేతకు కారకులెవరు

Nov 27,2023 | 16:23

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : విద్యారంగానికి పెద్దపీఠవేశామని చెబుతున్న ప్రభుత్వం గత నాలుగేళ్ళలో 4709 పాఠశాలలు ఎలా మూతబడ్డాయో సమాధానం చెప్పాలని ప్రభుత్వపాఠశాలలను మూసేసి కార్పోరేట్లకు పరోక్షంగా రెడ్…

ప్రారంభోత్స‌వాల‌పైనే ఎమ్మెల్యేకు శ్ర‌ద్ధ

Nov 27,2023 | 14:25

ప్రజాశక్తి-ఆదోని : ఆదోని పట్టణంలో పూర్తికాని ప్రభుత్వ ఆసుప‌త్రుల ప్రారంభోత్సవాలపై ఉన్న శ్ర‌ద్ధ ప్ర‌జల‌కు వైద్య‌మండించ‌డంద‌లో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి లేక‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని జ‌న‌సేన నాయ‌కులు…