దుగ్గిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని

Sep 14,2024 21:01

దుగ్గిరెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే

దుగ్గిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని
ప్రజాశక్తి – అవుకు.
అవుకు పట్టణానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ దుగ్గిరెడ్డి రవీంద్రారెడ్డి తండ్రి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి శనివారం పరామర్శించారు. ఈనెల ఏడో తేదీన గుండెపోటుతో మాజీ సర్పంచ్ దుగ్గిరెడ్డి సుబ్బారెడ్డి 80 మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దుగ్గిరెడ్డి రవీంద్రారెడ్డి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, వైయస్సార్ పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️