లండన్‌లో భారత విద్యార్థి

Dec 27,2023 14:58

<h1>లండన్‌ :</h1><br> లండన్‌లో భారత విద్యార్థి మిత్‌కుమార్‌ పటేల్‌ (23) మృతి చెందాడు. ఈ మేరకు సమాచారాన్ని పోలీసులు వెల్లడించారు. మిత్‌ కుమార్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉన్నత చదువుల కోసం లండన్‌కి వెళ్లాడు. రెండు నెలల అనంతరం నవంబర్‌ 17వ తేదీన మిత్‌కుమార్‌ అదృశ్యమయ్యాడు. దీంతో బంధువుల ఫిర్యాదుమేరకు అతనిపై మిస్సింగ్‌ కేసు నమోదైంది. ఆ తర్వాత నాలుగురోజులకు నవంబర్‌ 21వ తేదీన తూర్పు లండన్‌లోని కానరీ

తాజా వార్తలు

➡️